పోలీస్ ఉద్యోగం అనేక సవాళ్లతో కూడుకున్నదని, సమర్థవంతంగా ఎదురొని ముందుకెళ్లాలని మంచిర్యాల డీసీపీ భాసర్ పేర్కొన్నారు. శనివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఎం కన్వెన్షన్ హాల్లో మంచిర్యాల టచ్ హాస్పి�
‘కనిపించే మూడు సింహాలు చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలైతే, కనిపించని నాలుగో సింహమేరా పోలీస్..’ అంటూ ఓ సినిమాలో హీరో చెప్పే ఈ డైలాగు దశాబ్దాలుగా ప్రజల మనసుల్లో నాటుకుపోయింది. సమాజరక్షణతోపాటు క్�
క్రీడలు, ఆటలతో శారీరక దారుఢ్యం పెరగడంతో పాటు పని ఒత్తిళ్లను అధిగమించి ఆరోగ్యంగా ఉంటారని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ అన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ ను గోషామహ�
హైదరాబాద్లో కాల్పులు జరిగి మూడు రోజులవుతున్నా దోపిడీ దొంగలు ఇంత వరకు పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్నారు. అసలు పేర్లు చెప్పలేదు. ఫోన్లు వాడలేదు. రెక్కీ నిర్వహించారు. బీదర్లో దోపిడీ చేసి.. హైదరా�
సంక్రాంతి పండుగకు ఊరెళ్లి వచ్చేసరికి ఇల్లు గుల్ల అయిన ఘటనలు గత ఏడాది చోటు చేసుకోవడంతో ఈ ఏడాది అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి దొంగతనాల ఘటనలు జరగకుండా ఉండాలంటే
పోలీసులు అందిస్తున్న సేవలు ప్రజల్లోకి సక్రమంగా వెళ్తున్నాయా లేదా, పోలీసు సేవలపై ప్రజలు సంతృప్తికరంగా ఉన్నారా లేదా తదితర అంశాలను తెలుసుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు సేవలపై ప్రజాభిప్రాయం సేకరించ
నిషేధించిన చైనా మాంజాను కొందరు అక్రమంగా విక్రయిస్తున్నారని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కొత్తగూడెం డీఎస్పీ షేక్ అబ్దుల్ రెహమాన్ ఒక ప్రకటనలో హెచ్చరించారు. రామవరం ప్రాంతంలో కృష్ణారావు అనే
చెదురు మదురు ఘటనలు మినహా ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో కొత్త సంవత్సరం వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. మద్యం దుకాణాలు, బార్ల వద్ద అర్ధరాత్రి వరకు రద్దీ కనిపించింది. విసృత్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహి
నల్లగొండ జిల్లాలో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా సాగాయి. డిసెంబర్ 31 రాత్రి వేడుకల నేపథ్యంలో జిల్లా పోలీసులు అనుసరించిన వ్యూహం తో ఎలాంటి అవాంఛనీయ ఘటనలూ చోటుచేసుకోలేదు. ఒక్క ప్రమాదమూ జరుగలేదు. జిల్లాకే�
Harish Rao | ఏ దేశంలో అయినా అంతర్గత భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఉంటుందని.. ఏ ప్రభుత్వమైనా రాష్ట్ర భద్రతకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తుందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
ప్రజల రక్షణ, భద్ర త పోలీసుల బాధ్యత అని బెల్లంపల్లి ఏసీపీ రవికుమార్ పేర్కొన్నారు. సోమవారం టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని రడగంబాల బస్తీలో పోలీసులు కార్డన్సెర్చ్ నిర్వహించా రు. ఇంటింటికీ సోదాలు నిర�
లీస్స్టేషన్లో కేసుల పెండెన్సీ పెరిగిపోతున్నది. క్రైమ్ రివ్యూలు తగ్గిపోయాయి.. క్షేత్ర స్థాయిలో ఏం జరుగుతున్నది..వేగంగా పనులు ఎందుకు జరగడం లేదనే విషయంపై ఉన్నతస్థాయిలో ఎప్పటికప్పుడు పర్యవేక్షించే పరి�
ఓ మహిళపై కన్నేసి ఓ పచ్చటి సంసారంలో నిప్పులు పోశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ డానియల్పై ఎస్పీ శరత్ చంద్ర పవార్ విచారణ వేగవంతం చేశారు. డీఎస్పీతో ఈ కేసుకు సంబంధించిన వ్యవహారం విచారణ చేసి నివేదించాలని ఆ
న్యూ ఇయర్ వేడుకలు అనగానే గుర్తుకొచ్చేది పబ్బులు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించే గ్రౌండ్స్, హోటల్స్, ఇతర ప్రాంతాలు. అర్ధరాత్రి వరకు మద్యం మత్తులో చాలా మంది యువత చిందులేస్తుంటారు. దీనినే ఆసరాగా చేసుక
వారంతా పోలీసుల భార్యలు.. తమ భర్తలు పడుతున్న ఇబ్బందులను చూడలేక రోడ్డు మీదకు వచ్చి నిరసన తెలిపారు.. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏక్ పోలీసు విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఊగిపోయిన పెద్దలు ఆ �