Secunderabad | నిత్యం నిర్బంధాలు, అరెస్టులతో కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలపై ఉక్కుపాదం మోపుతున్నది. సికింద్రాబాద్ ప్రాంతాన్ని మల్కాజిగిరి జోన్లో కలిపి ఆ ప్రాంత ఉనికిని చెరిపేసేందుకు కుట్రలు చేస్త�
సంక్రాంతి పండగ కోసమని చాలా మంది ప్రజలు నగరాలు, పట్టణాలు విడిచి స్వగ్రామాలకు వెళ్తుంటారు. ఇదే అదునుగా దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవలి కాలంలో తాళం వేసిన ఇండ్లే టార్గెట్ చోరీలకు పాల్పడుతున్నారు. విలువైన వ
ట్రై పోలీస్ కమిషనరేట్ల పునర్విభజనతో పోలీసుల్లో టెన్షన్ మొదలైంది. ట్రై కమిషనరేట్ల పునర్విభజన, ప్యూచర్ సిటీ కమిషనరేట్ ఏర్పాటుతో వేలాది మంది సిబ్బంది గందరగోళ పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. సిబ్బంది ప�
పోలీసులు వృత్తి పరంగా రాణించాలంటే అంతర్గతంగా శిక్షణ అవసరమని, ఇందుకోసమే ఒక గొప్ప మార్పునకు ఇదే శ్రీకారం పేరుతో నైపుణ్యాభివృద్ధి శిక్షణను నిర్వహిస్తున్నామని నగర పోలీస్ కమిషనర్ సజ్జనార్ అన్నారు.
ఒక సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానం అని పోలీసు అధికారులు పదేపదే చెబుతారు. సీసీ పుటేజి ఆధారంగా కీలకమైన కేసులు ఛేదించిన సందర్భాలు ఉన్నాయి. నేరం చేసి తప్పించుకునే దోషులను సీసీ కెమెరాలు పట్టిస్తున్నాయి.
ప్రియుడి మోజులో పడిన ఇల్లాలు కట్టుకున్న భర్తనే కడతేర్చేందుకు కుట్ర పన్నింది. సుపారీ ఇచ్చి మరీ అంతమొందించాలని చూసింది. ప్రియుడితో కలిసి చేసిన హత్యాయత్నం విఫలం కావడంతో ఆమె ప్లేట్ ఫిరాయించింది.
అధికార పార్టీ నాయకులు ఏది చెబితే అదే చేస్తామనే ధోరణితో కొందరు పోలీసులు వ్యవహరిస్తున్నారు. ఆనందోత్సవాలతో నగరంలో జరుపుకుంటున్న బోనాల పండుగకు మల్కాజిగిరి పోలీసులు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు.
Human Skeleton | నాంపల్లి మార్కెట్ ప్రాంతంలోని ఓ ఇంట్లో మనిషి అస్థిపంజరం వెలుగు చూడడం స్థానికంగా కలకలం సృష్టించింది. వీడియో చూపిస్తానంటూ పాడుబడ్డ ఇంట్లోకి వెళ్లిన యువకుడు.. ఇంటి లోపలకి వెళ్లి మనిషి అస్థిపంజరం చూప
శాంతి భద్రతల రక్షణ కోసం పోలీసులు ఎనలేని కృషి చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బుధవారం దక్షిణ మండల పరిధిలోని కాల పత్తర్, ఛత్రినాక ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను నగర కొత్వాల్ సీ�
ఓ వ్యాపారిని హవాలా డబ్బులు ఉన్నాయంటూ బెదిరించి.. కేసు లేకుండా చేసేందుకు డబ్బులు తీసుకున్న వ్యవహారంలో మహంకాళి పోలీస్స్టేషన్కు చెందిన ముగ్గురు పోలీసులను సస్పెండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని తిట్టారనే సాకుతో మాజీ మంత్రి కేటీఆర్పై శుక్రవారం సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదు చేశారు. అదీ ఆగమేఘాలపైన! కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడమే ఆలస్యం.. కేటీ�
ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేడనే సామెత నిజమవుతుందనుకున్నాడే ఏమో.. జల్సాలకు అలవాటు పడి.. బిజినెస్కు దోస్తుల దగ్గర చేసిన అప్పులు తీర్చడం కోసం తన ఇంటిలోనే దొంగతనం చేశాడో యువకుడు..
ఆశ్రయం ఇచ్చి, పని కల్పిస్తానని చెప్పిన పాపానికి మహిళను యువకుడు దారుణంగా హత్య చేసిన కేసును పోలీసులు ఛేదించారు. డీసీపీ కోటిరెడ్డి మేడ్చల్ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు.
శాంతిభద్రతలను కాపాడుతూ సమాజ రక్షణ కోసం నిరంతరం పనిచేస్తున్న పోలీసులు అపఖ్యాతి మూటగట్టుకుంటున్నారు. కొంతమంది పోలీసుల తీరు తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.