భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు టెస్టు మ్యాచ్కు సై అంటున్నాయి. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్తో ఆడిన 14 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా అద�
ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన భారత జట్టు వెస్టిండీస్తో పూర్తి ఏకపక్షంగా సాగిన తొలి టెస్టులో ఘనవిజయం సాధించింది. మూడు రోజులకు ముందే ముగిసిన పోరులో భారత్.. ఇన్నింగ్స్ 141 పరుగుల తేడాతో జయభేరి మోగించి�
నిర్జీవంగా మారిన పిచ్పై ఆడుతూ పాడుతూ పరుగులు రాబట్టిన భారత జట్టు.. భారీ ఆధిక్యం సాధించిన అనంతరం తొలి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో దాదాపు రెండు రోజుల పాటు బ్యాట
వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. తొలుత టాస్ గెలిచిన విండీస్ బ్యాటింగ్ ఎంచుకోగా, పరిస్థితులను తమకు అనుకూలంగా మలుచుకున్న టీమ్ఇండియా వికెట్ల వేట ప్ర�
ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ పైనల్లో భారత టాపార్డర్ తేలిపోయింది. నాణ్యమైన పేస్ను ఎదుర్కోలేక మనవాళ్లు చేతులెత్తేశారు. ప్రత్యర్థి ఆటగాళ్లు మంచినీళ్ల ప్రాయంగా పరుగులు పిండుకున్న చోట మనవాళ్లు ఒక్కో పర�
ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో ఇంగ్లండ్ 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. విజయానికి కావలసిన పరుగులను కేవలం నాలుగు బంతుల్లోనే సాధించి ఇంగ్లండ్ విజయనాదం చేసింది.
ఐర్లాండ్తో జరిగిన ఏకైక టెస్టులో బంగ్లాదేశ్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింది. 138 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన బంగ్లా మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
ఐర్లాండ్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో బంగ్లాదేశ్ పట్టు బిగిస్తున్నది. బుధవారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఐర్లాండ్ తమ రెండో ఇన్నింగ్స్లో 27 పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. ఇన్నింగ్స్ ఓటమి త�
వెస్టిండీస్తో బుధవారం ఆరంభమైన రెండో టెస్టు తొలి రోజు దక్షిణాఫ్రికా జట్టు 7 వికెట్లకు 311 పరుగులు చేసింది. మార్క్మ్ (96), టోని డి జార్జి (85) తృటిలో సెంచరీలు చేజార్చుకున్నారు.
బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్ ఇలా సంపూర్ణ ఆధిపత్యం కనబర్చిన ఆస్ట్రేలియా.. ‘బోర్డర్-గవాస్కర్' సిరీస్లో బోణీ కొట్టింది. తొలి రెండు మ్యాచ్ల్లో ఓటమి పాలై ట్రోఫీ చేజార్చుకున్న ఆసీస్.. శుక్రవారం ముగిసి�
New Zealand Test | పోరాటానికి మారుపేరైన న్యూజిలాండ్ టెస్టు క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్ నమోదు చేసింది. ఇంగ్లండ్తో రెండు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భాగంగా మంగళవారం ముగిసిన రెండో టెస్టులో ఆతిథ్య న్యూజిలాండ్ అ�
ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా మధ్య బుధవారం మొదలైన మూడో టెస్టు మ్యాచ్కు వరుణుడు అడ్డంకిగా నిలిచాడు. వర్షానికి తోడు సరైన వెలుతురు లేని కారణంగా తొలి రోజు ఆట నిర్ణీత సమయం
భారత్, బంగ్లాదేశ్ రెండో టెస్టు రసకందాయంలో పడింది. రెండు మ్యాచ్ల సిరీస్లో భాగంగా తొలి టెస్టు నెగ్గి జోరు మీదున్న టీమ్ఇండియాకు.. రెండో పోరులో ఆతిథ్య జట్టు నుంచి గట్టి పోటీ ఎదురైంది.
India Vs Bangladesh test: బంగ్లాదేశ్తో జరుగుతున్న తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఇండియా 404 పరుగులకు ఆలౌటైంది. ఇవాళ ఉదయం మరో 126 రన్స్ జోడించిన ఇండియా చివరి నాలుగు వికెట్లను కోల్పోయింది. మొత్తం 133.5 ఓవర్లలో ఇండి
పరుగుల వరద పారుతున్న టెస్టు మ్యాచ్లో ఆతిథ్య పాకిస్థాన్ దీటుగా బదులిస్తున్నది. ఓపెనర్లు అబ్దుల్లా షఫీక్ (89 బ్యాటింగ్), ఇమామ్ (90 బ్యాటింగ్) రాణించడంతో ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి పోరులో పాకిస్థాన్ వ�