నేవి ముంబై: భారత్, ఇంగ్లండ్ మహిళల జట్లు టెస్టు మ్యాచ్కు సై అంటున్నాయి. గురువారం నుంచి ఇరు జట్ల మధ్య ఏకైక టెస్టు మ్యాచ్ మొదలుకానుంది. ఇప్పటి వరకు ఇంగ్లండ్తో ఆడిన 14 మ్యాచ్ల్లో ఒకే ఒక మ్యాచ్లో ఓడిన టీమ్ఇండియా అదే ప్రదర్శన కొనసాగించాలని చూస్తున్నది.
హర్మన్ప్రీత్కౌర్ తొలిసారి భారత టెస్టు కెప్టెన్గా వ్యవహరిస్తున్నది.