‘రికార్డులనేవి ఉన్నది బ్రేక్ చేయడానికే’.. పాకిస్థాన్తో రావల్పిండి వేదికగా జరిగిన తొలి టెస్టుకు ముందు పాత్రికేయులతో నిర్వహించిన సమావేశంలో బంగ్లాదేశ్ సారథి నజ్ముల్ హోసెన్ శాంతో చెప్పిన మాటలవి! కట్�
పాకిస్థాన్తో జరుగుతున్న తొలి టెస్టులో బంగ్లాదేశ్ బ్యాటర్లు అదరగొట్టారు. తొలి ఇన్నింగ్స్లో 565 పరుగుల భారీ స్కోరు చేసిన బంగ్లా.. ఆతిథ్య జట్టుకు దీటైన జవాబిచ్చింది.
పాకిస్థాన్, బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్టు పోరు ఆసక్తికరంగా సాగుతున్నది. వర్షం అంతరాయం కారణంగా దాదాపు నాలుగున్నర గంటల పాటు ఆలస్యంగా మొదలైన తొలి టెస్టులో మొదటి రోజు ఆట ముగిసే సరికి పాక్ 4 వికెట్ల నష్టానిక�
భారత మహిళల క్రికెట్లో ‘లేడీ సెహ్వాగ్' అన్న గుర్తింపు దక్కించుకున్న యువ ఓపెనర్ షఫాలీ వర్మ (197 బంతుల్లో 205, 23 ఫోర్లు, 8 సిక్సర్లు) అందుకు తగ్గట్టుగానే టెస్టులలో రికార్డు ద్విశతకంతో మెరిసింది.
సీనియర్ బ్యాటర్ జో రూట్ (226 బంతుల్లో 106 బ్యాటింగ్; 9 ఫోర్లు) సెంచరీతో చెలరేగడంతో భారత్తో జరుగుతున్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్ మంచి స్కోరు దిశగా సాగుతున్నది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్ల
టీమ్ఇండియా యువ క్రికెటర్ శుభ్మన్ గిల్ తన ప్రాధామ్యాలు ఏంటో స్పష్టం చేశాడు. ఇంగ్లండ్తో సిరీస్ ముందు వరకు ఫామ్లేమితో ఇబ్బంది పడ్డ గిల్పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. టెక్నిక్ విషయంలో ఇబ్బందులు ఎదు�
ఉప్పల్ టెస్టు మ్యాచ్లో పోలీసుల భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపించింది. భారత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో పోలీసుల కండ్లు కప్పి విరాట్ కోహ్లీ జెర్సీ ధరించిన అభిమాని..మైదానంలో ఉన్న రోహిత్ దగ్గరకు దూసు�
ఉప్పల్ రాజీవ్గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో గురువారం నుంచి భారత్- ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రికెట్ మ్యాచ్కు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు రాచకొండ సీపీ �
India Vs England: కోహ్లీ స్థానంలో కొత్త ప్లేయర్ను సెలెక్ట్ చేశారు. ఇంగ్లండ్తో తొలి రెండు టెస్టులకు అతను దూరంగా ఉండనున్న విషయం తెలిసిందే. ఈ నెల 25వ తేదీ నుంచి హైదరాబాద్లో తొలి టెస్టు జరగనున్నది. అయితే కో
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఈ నెల 25నుంచి మొదలయ్యే భారత్, ఇంగ్లండ్ టెస్టు మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నది. శనివారం ఉప్పల్ స్టేడియం వేద
పేసర్లు సత్తాచాటడంతో వెస్టిండీస్తో బుధవారం ప్రారంభమైన తొలి టెస్టులో ఆస్ట్రేలియా మంచి స్థితిలో నిలిచింది. కమిన్స్ (4/41), హజిల్వుడ్ (4/44) ధాటికి విండీస్ తొలి ఇన్నింగ్స్లో 188 పరుగులకు ఆలౌటైంది. మెకంజీ (50) ఒక
టెస్టు కెరీర్లో ఆడిన చివరి టెస్టులో ఆస్ట్రేలియా విధ్వంసక ఓపెనర్ డేవిడ్ వార్నర్ (57) హాఫ్ సెంచరీతో రాణించాడు. ఫలితంగా పాకిస్థాన్తో జరిగిన మూడో టెస్టులో ఆసీస్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించి సిరీస్ను
Avesh Khan: అవేశ్ ఖాన్ను రెండో టెస్టుకు తీసుకున్నారు. షమీ స్థానంలో అతనికి ఛాన్స్ ఇస్తున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. జనవరి మూడవ తేదీ నుంచి రెండో టెస్టు ప్రారంభంకానున్నది.