ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ టెక్ కంపెనీల్లో ఉద్యోగాల కోతల పర్వం కొనసాగుతున్నది. ఈ ఏడాది ఇప్పటి వరకు టెక్ రంగంలో ఉద్యోగాల కోల్పోయిన వారి సంఖ్య 70 వేలు దాటింది. ఉద్యోగులను తీసేసిన సంస్థల జాబితాలో టెక్ దిగ్గ�
భారత్కు ఎలాన్ మస్క్ షాకిచ్చారు. చైనాలో ఆకస్మికంగా పర్యటించి ఆ దేశ ప్రధాన మంత్రి లీ కియాంగ్తో సమావేశమై వ్యాపార, పారిశ్రామిక, పెట్టుబడి అంశాలపై చర్చించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతున్నది.
అమెరికా టెక్నాలజీ కుబేరుడు ఎలాన్ మస్క్ భారత పర్యటన వాయిదా పడింది. ఈ నెల 21 నుంచి 22 వరకు భారత పర్యటనకు రావాల్సిన ఉన్న టెస్లా అధినేత ఎలాన్ మస్క్ పర్యాటన ఈ ఏడాది చివరినాటికి వాయిదా పడింది.
టెస్లా విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ పరిశ్రమను రాబట్టేందుకు రాష్ర్టాల మధ్య తీవ్ర పోటీ నెలకున్నది. ఈ రేసులో గుజరాత్, మహారాష్ట్ర, తమిళనాడుకు ఇప్పుడు రాజస్థాన్ కూడా తోడైంది. నిజానికి అమెరికాకు చెందిన టెస
Tesla-Tata | ఎలక్ట్రిక్ కార్లలో వినియోగించే సెమీ కండక్టర్ చిప్ల తయారీ కోసం టెస్లా.. దేశీయ కార్పొరేట్ దిగ్గజం టాటా సన్స్ అనుబంధ టాటా ఎలక్ట్రానిక్స్ మధ్య అవగాహనా ఒప్పందం కుదిరింది.
అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ నెల భారత్కు రానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు.
నూతన ఎలక్ట్రిక్-వెహికిల్ (ఈవీ) పాలసీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. ఈ కొత్త విధానం కింద 500 మిలియన్ డాలర్ల (రూ.4,150 కోట్లు)కు తగ్గకుండా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశ
E-Vehicle Policy | దేశీయ మార్కెట్లోకి గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. ఎంటరయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ఈ-వెహికల్ పాలసీని విడుదల చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా నేడు అత్యధికులు వినియోగించే జీమెయిల్ సేవలను గూగుల్ నిలిపివేయనున్నదన్న వదంతుల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు.