అమెరికాకు చెందిన విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ దిగ్గజం టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఈ నెల భారత్కు రానున్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఆయన సమావేశం కానున్నారు.
నూతన ఎలక్ట్రిక్-వెహికిల్ (ఈవీ) పాలసీని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఆమోదించింది. ఈ కొత్త విధానం కింద 500 మిలియన్ డాలర్ల (రూ.4,150 కోట్లు)కు తగ్గకుండా పెట్టుబడులతో కంపెనీలు ముందుకు రావాల్సి ఉంటుంది. అప్పుడే దేశ
E-Vehicle Policy | దేశీయ మార్కెట్లోకి గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా.. ఎంటరయ్యేందుకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు కేంద్రం శుక్రవారం ఈ-వెహికల్ పాలసీని విడుదల చేసింది.
ప్రపంచ వ్యాప్తంగా నేడు అత్యధికులు వినియోగించే జీమెయిల్ సేవలను గూగుల్ నిలిపివేయనున్నదన్న వదంతుల నేపథ్యంలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కీలక ప్రకటన చేశారు.
robot walking | ఒక రోబో అచ్చం మనిషిలా నడిచింది. టెస్లా సంస్థ అభివృద్ధి చేస్తున్న ఆప్టిమస్ హ్యూమనాయిడ్ రోబోట్ వీడియో క్లిప్ను ఎలాన్ మస్క్ షేర్ చేశారు. ఈ రోబో నడుస్తున్న తీరు అద్భుతంగా ఉందని తెలిపారు. అచ్చం మని�
Tesla | గ్లోబల్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ ‘టెస్లా’.. వచ్చే ఏడాది మధ్యలో ఇండియాలో 25 వేల డాలర్ల ధరకే చౌక ఎలక్ట్రిక్ కారు ‘రెడ్ వుడ్’ తయారు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు సమాచారం.
Tesla-Elon Musk | గుజరాత్లో ఎలన్ మస్క్ సారధ్యంలోని టెస్లా మాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటుకు ప్రత్యేక మినహాయింపులు ఏమీ ఉండబోవని ఆ రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి బల్వంత్ సింగ్ రాజ్పుట్ స్పష�
Tesla- Elon Musk | ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో టెస్లా ఈవీ కార్ల తయారీ యూనిట్ ఏర్పాటు కోసం కేంద్రంతో జరిపిన చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.