పాకిస్థాన్లో కార్ల విక్రయాలు రివర్స్ గేర్లో నడుస్తున్నాయి. నవంబర్లో కేవలం 4,876 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. గత ఏడాది ఇదే నెలలో 15,432 యూనిట్లతో పోలిస్తే 68 శాతం తగ్గుదల నమోదైనట్టు పాకిస్థాన్ ఆటోమోటివ్
Tesla | భారత్ మార్కెట్లోకి టెస్లా ఎలక్ట్రిక్ కార్లు వచ్చేందుకు మార్గం సుగమం అవుతోంది. రూ.16,600 కోట్ల పెట్టుబడితో దేశంలో ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేయడానికి టెస్లా సుముఖంగా ఉన్నట్లు సమాచారం. అయితే, రెండేండ్ల పా�
భారత్లో ఫ్యాక్టరీ నెలకొల్పేందుకు భారీ పెట్టుబడులకు సంసిద్ధత వ్యక్తం చేసిన అమెరికన్ ఎలక్ట్రిక్ కార్ తయారీ దిగ్గజం టెస్లా (Tesla) అందుకు ఓ మెలిక పెట్టింది.
Tesla - Import Duty | టెస్లా ఎలక్ట్రిక్ కార్లకు దిగుమతి సుంకం తగ్గించాలని కేంద్రం నిర్ణయిస్తే తీవ్రంగా వ్యతిరేకించాలని దేశీయ ఆటోమొబైల్ సంస్థలతోపాటు జపాన్, దక్షిణ కొరియా సంస్థలు భావిస్తున్నాయి.
Tesla - Import Duty | భారత్ మార్కెట్లోకి ఎలన్ మస్క్ సారధ్యంలోని ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాను తీసుకొచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం 15 శాతం దిగుమతి సుంకం తగ్గించాలని యోచిస్తున్నట్లు సమాచారం.
Elon Musk | టెస్లా అధినేత, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk) గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. 210 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఈ ఏడాది ఇప్పటి వరకూ �
Elon Musk | ట్విట్టర్ (Twitter) బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన విద్యుత్ కార్ల సంస్థ టెస్లా (Tesla) ఇటీవలే ఓ హ్యూమనాయిడ్ రోబోను రూపొందించిన విషయం తెలిసిందే. తన సంస్థ రూపొందించిన ఈ భవిష్యత్ హ్యూమనాయిడ్ రోబో (Humanoid Robot ) ‘�
Elon Musk on iPhone 15 | టెస్లా, ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ కూడా ఐఫోన్ 15 కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. తాను ఆ ఫోన్ కొనుగోలు చేయడానికి కారణాలను ఎక్స్’లో షేర్ చేశారు.
Tesla | త్వరలో భారత్ మార్కెట్లోకి యూఎస్ ఎలక్ట్రిక్ కార్ల తయారీ కంపెనీ ‘టెస్లా’ రానున్నది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15.76 లక్షల కోట్ల విలువైన కార్ల విడి భాగాలను భారత్ లోనే తయారు చేయనున్నదని కేంద్ర వాణిజ్యశాఖ మంత్ర�
Tesla | భారతీయులకు అత్యంత చౌక ధరకే టెస్లా ఎలక్ట్రిక్ కారు అందుబాటులోకి రానున్నది. త్వరలో టెస్లా ప్రతినిధులు కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ తో సంప్రదింపులు జరుపనున్నారని సమాచారం.
ప్రపంచంలోనే అతిపెద్ద విద్యుత్తు ఆధారిత కార్ల తయారీ సంస్థ టెస్లా.. భారత్కు వచ్చే అవకాశాలున్నాయి. దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టే యోచనలో ఉన్నట్టు ఆ కంపెనీ అధినేత ఎలాన్ మస్క్ సంకేతాలిచ్చారు.