Telsa In India : ఎలక్ట్రానిక్ కార్ల తయారీలో దిగ్గజంగా పేరొందిన టెస్లా (Telsa) కంపెనీ భారత్లో అడుగుపెట్టనుంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో తొలి షోరూం ప్రారంభించేందుకు టెస్లా యాజమాన్యం సిద్ధమవుతోంది.
ప్రపంచ కుబేరుడు టెస్లా, స్పేస్ ఎక్స్ సీఈవో ఎలాన్ మస్క్ తీసుకొచ్చిన ఏఐ చాట్బాట్ ‘గ్రోక్' ప్రపంచ సంచలనంగా మారింది. తక్కువ సమయంలోనే ‘గ్రోక్'తో ఎలాన్ మస్క్ సంపాదన పెరగటంతో..తాజాగా మరో సంచలన నిర్ణయం
Tesla Cars | అగ్రరాజ్యం అమెరికాలో ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ (Elon Musk)కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla)పై దాడులు ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. వరుస దాడులపై అమెరికా అధ్యక్షుడు డొనాల�
Tesla Showroom | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla)కు చెందిన షోరూం (Tesla Showroom)పై మరోసారి కాల్పులు జరిగాయి.
Donald Trump | అగ్రరాజ్యం అమెరికా ప్రభుత్వంలో కీలక బాధ్యతలు చేపట్టిన టెస్లా బాస్ ఎలాన్ మస్క్ (Elon Musk)పై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) కీలక
అమెరికాకు చెందిన ఈవీల సంస్థ టెస్లా భారత్లో అడుగుపెట్టడానికి సిద్ధమవుతున్నది. వచ్చే రెండు నెలల్లో తన తొలి షోరూంను ముంబైలో లేదా నూఢిల్లీలో ప్రారంభించబోతున్నట్లు తెలుస్తున్నది. ముంబైలోని బాంద్రా కుర్ల�
Elon Musk | ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద పెరిగింది. 334.3 బిలియన్ల నికర సంపదతో అత్యంత ధనవంతుడిగా రికార్డులకెక్కారు. టెస్లా షేర్లు పెరుగుదల నేపథ్యంలో ఆయన ఆదాయం మరింత పెరిగింది.
Elon Musk | బిలియనీర్ ఎలాన్ మస్క్ (Elon Musk) తన సృజనాత్మకతతో మరోసారి ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. తన సంస్థ రూపొందించిన డ్రైవర్ రహిత కారు ‘రోబో ట్యాక్సీ’ (Robo Taxi)ని ఆవిష్కరించారు.
టెస్లా అధినేత ఎలాన్ మస్క్ మరో సంచలనానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే మనిషి మెదడులో చిప్ పెట్టిన ఆయన స్టార్టప్ కంపెనీ ‘న్యూరాలింక్'.. ఇప్పుడు చూపు లేని వారికి చూపు తెప్పించే పరికరాన్ని తయారు చేయబోతు�