మానవ జీపీఎస్గా ఉగ్రవాదులు పిలుచుకునే బాగూ ఖాన్ని జమ్మూ కశ్మీరులోని గురేజ్లో శనివారం భద్రతా దళాలు మట్టుపెట్టాయి. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీరులో మకాం వేసిన బాగూ ఖాన్ చొరబాటుదారులకు సంధానకర్తగా వ్య�
భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు కాల్చి చంపాయి. బండిపొరా జిల్లా, గురెజ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని గురువారం అధి�
Army foils infiltration bid | జమ్ము కశ్మీర్ (Jammu and Kashmir)లోని బందిపోరా (Bandipora) జిల్లాలో నియంత్రణరేఖ వెంబడి చొరబాటు ప్రయత్నాన్ని భద్రతా దళాలు భగ్నం చేశాయి (Army foils infiltration bid).
Dharmavaram | ఉగ్రవాద కదలికలతో సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం ఉలిక్కిపడింది. ధర్మవరం పట్టణానికి చెందిన నూర్ మహ్మద్ అనే యువకుడు పాకిస్థాన్లోని ఉగ్రవాద సంస్థలతో ఫోన్లు మాట్లాడుతూ.. చాటింగ్ చేస్తున్నట్లు గు�
Dharmavaram | శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ఉగ్రవాదుల కదలికలు కలకలం సృష్టించాయి. కోట కాలనీకి చెందిన నూర్ మహమ్మద్ అనే వ్యక్తి పాకిస్థాన్కు తరచూ ఫోన్ కాల్స్ చేస్తున్నాడని, అక్కడి ఉగ్రవాదులతో చాటింగ్ చేస్త�
Operation Akhal | జమ్ము కశ్మీర్ (Jammu Kashmir)లో ఉగ్రవాదుల కోసం వేట కొనసాగుతోంది. తాజాగా కుల్గామ్ (Kulgam)లో ఉగ్రవాదుల (terrorists)తో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు సైనికులు వీరమరణం పొందారు (soldiers killed).
జమ్ముకశ్మీర్లోని కుల్గాం జిల్లాలో ఉగ్రవాదుల అంతుచూసేందుకునే భద్రతా దళాలు చేపట్టిన ఆపరేషన్ అఖల్ (Operation Akhal) మూడో రోజుకు చేరింది. ఈ ఆపరేషన్లో ఇప్పటివరకు ఆరుగురు ముష్కరులు హతమయ్యారు.
Operation Shiv Shakti | పహల్గాం దాడి (Pahalgam attack) తర్వాత దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలపై భద్రతా దళాలు ప్రత్యేకంగా దృష్టిపెట్టాయి. ఇందులో భాగంగా జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా పలు ఆపరేషన్లు చేపట్టాయి
Sama Parveen | అల్ఖైదా సూత్రధారి షామా పర్వీన్(30) అరెస్టు అయ్యారు. షామా పర్వీన్ను గుజరాత్ ఏటీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటక నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్
Encounter | జమ్ము కశ్మీర్ (Jammu And Kadhmir)లో ఎన్కౌంటర్ (Encounter) చోటు చేసుకుంది. పూంచ్ (Poonch) ప్రాంతంలో బుధవారం ఉదయం చోటు చేసుకున్న ఈ ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు (Terrorists) హతమయ్యారు.
PM Modi | ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) కు సంబంధించి హోంమంత్రి (Union Home Minister) అమిత్ షా (Amit Shah) లోక్సభ (Lok Sabha) లో చేసిన ప్రసంగంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) స్పందించారు.
Gaurav Gogoi: ఆపరేషన్ సింధూర్ గురించి రక్షణ మంత్రి రాజ్నాథ్ చాలా విషయాలు చెప్పారని, కానీ పెహల్గామ్కు ఎలా ఉగ్రవాదులు వచ్చారో చెప్పలేదన్నారు. లోక్సభలో చర్చ సమయంలో మాట్లాడుతూ మతం ఆధారంగా ప్ర�
Terrorists | అల్ ఖైదా (Al-Qaeda) ఉగ్రవాద సంస్థ (Terror group) భారత్లో భారీ దాడులకు ప్లాన్ చేసింది. అయితే అల్ ఖైదా కుట్రను గుజరాత్ (Gujarat) కు చెందిన ఏటీఎస్ పోలీసులు (ATS police) భగ్నం చేశారు. అల్ ఖైదాతో సంబంధం ఉన్న నలుగురు ఉగ్రవాదులను అదు