మేధావులు ఉగ్రవాదులైతే, క్షేత్ర స్థాయిలో పని చేసేవారి కన్నా ఎక్కువ ప్రమాదకారులవుతారని ఢిల్లీ పోలీసులు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, �
Union Cabinet | ఢిల్లీ పేలుడు ఘటనను కేంద్ర కేబినెట్ తీవ్రంగా ఖండించింది. ఈ పేలుడు ఘటన ఉగ్రవాదుల చర్యే అని కేంద్రం పేర్కొంది. ఈ ఘటనకు కారకులైన వారిని చట్టం ముందు నిలబెడుతామని తెలిపింది.
Hyderabad | దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట వద్ద బాంబు పేలుళ్ల నేపథ్యంలో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో పోలీసులు విస్తృతంగా
ISIS Terrorists | దేశంలో భారీ ఉగ్రకుట్రను గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ (Gujarat Anti Terrorism Squad) భగ్నం చేసింది. ఈ మేరకు ముగ్గురు అనుమానితుల్ని (Terrorists) అదుపులోకి తీసుకుంది.
Suicide Attacks | దేశరాజధాని ఢిల్లీ (Delhi)లో పోలీసులు భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశారు. నగరంలో ఆత్మాహుతి దాడులకు (Suicide Attacks) కుట్ర పన్నిన ఇద్దరు అనుమానిత ఉగ్రవాదులను అరెస్ట్ చేశారు.
Suicide Attack | దాయాది పాకిస్థాన్ (Pakistan)లో ఉగ్రమూక మరోసారి రెచ్చిపోయింది. ఖైబర్ పఖ్తుంఖ్వా ప్రావిన్స్ (Khyber Pakhtunkhwa province)లోని ఓ పోలీసు శిక్షణా కేంద్రం (Police Training Centre)పై ఆత్మాహుతి దాడికి (Suicide Attack) పాల్పడింది.
BSF IG | అంతర్జాతీయ సరిహద్దును దాటుకొని దేశంలోకి చొరబడేందుకు పాకిస్థాన్ (Pakistan) ప్రేరేపిత ఉగ్రవాదులు (Terrorists) చేస్తున్న ప్రయత్నాలను భారత సైన్యం ఎప్పటికప్పుడు తిప్పికొడుతోంది. అయినా ఉగ్రవాదులు తమ ప్రయత్నాలు కొనసా
ఫలక్నుమా ఎక్స్ప్రెస్లో (Falaknuma Express) అధికారులు తనిఖీలు చేపట్టారు. హౌరా నుంచి హైదరాబాద్ వస్తున్న ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైలులో ఉగ్రవాదులు ఉన్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘట్కేసర్ వద్ద రైలున�
జమ్మూకశ్మీర్లోని ఉధంపూర్లో భద్రతా దళాలు, ఉగ్రవాదులకు మధ్య ఎదురుకాల్పులు (Encounter) కొనసాగుతున్నాయి. ఉధంపూర్లోని దుడు బసంత్గఢ్ పర్వత ప్రాంతాల్లో ఉగ్రవాదుల కదలికలు ఉన్నట్లు నిఘా వర్గాలు సమాచారం అందించడ�
బోధన్ పేరు మరోసారి రాష్ట్ర స్థాయిలో చర్చనీయాంశమైంది. బుధవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ.. బోధన్లోనూ ఓ యువకుడ్ని అదుపులోకి తీసుకున్నది.
Unmarked Graves | జమ్ముకశ్మీర్లోని ఉత్తర కశ్మీర్లో పెద్ద సంఖ్యలో గుర్తు తెలియని సామూహిక సమాధులున్నాయి. అయితే వీటిలో 90 శాతం ఉగ్రవాదుల సమాధులేనని తేలింది. కశ్మీర్కు చెందిన సేవ్ యూత్ సేవ్ ఫ్యూచర్ ఫౌండేషన్ అనే ఎన్జ
మానవ జీపీఎస్గా ఉగ్రవాదులు పిలుచుకునే బాగూ ఖాన్ని జమ్మూ కశ్మీరులోని గురేజ్లో శనివారం భద్రతా దళాలు మట్టుపెట్టాయి. 1995 నుంచి పాక్ ఆక్రమిత కశ్మీరులో మకాం వేసిన బాగూ ఖాన్ చొరబాటుదారులకు సంధానకర్తగా వ్య�
భారత్లోకి చొరబడటానికి ప్రయత్నించిన ఇద్దరు ఉగ్రవాదులను జమ్ము కశ్మీర్లో భద్రతా దళాలు కాల్చి చంపాయి. బండిపొరా జిల్లా, గురెజ్ సెక్టార్లోని నియంత్రణ రేఖ (ఎల్వోసీ) వద్ద ఈ ఘటన చోటుచేసుకుందని గురువారం అధి�