Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ (Intelligence) వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) అప్రమత్తమైంది. జూలై 3న ప్రారంభం
Terrorists | పాకిస్థాన్ (Pakistan) లోని అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi) లో శనివారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. నగరంలోని సింధ్ రేంజర్ల (Sindh Rangers) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలు�
Terrorists | పంజాబ్ పోలీసులు (Pujab Police) తాజాగా ఉగ్ర కుట్రను భగ్నంచేశారు. పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తో సంబంధాలున్న ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్ల�
Health tips | మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా..? మీ జీవక్రియారేటు పూర్తిగా మందగించిందా..? డైట్ పాటించినా వెయిట్ మాత్రం కంట్రోల్ కావడం లేదా..? బరువు తగ్గడం అనేది మీకు ఓ పరిష్కారంలేని సమస్యగా మారిపోయిందా..? అయితే ఇక�
Terrorists | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో మరోసారి అలజడి సృష్టించడం కోసం పాకిస్థాన్ (Pakistan) భారీ కుట్రకు తెరలేపింది. సుమారు 800 మంది ఉగ్రవాదుల (Terrorists) ను భారత్లోకి పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. పాకిస్థాన్ నిఘా సం�
Renu Desai | ప్రముఖ నటి, రేణూ దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఆమ
జానకిపురం సిమీ ఉగ్ర ఘటనకు శనివారంతో 11 ఏండ్లు నిండాయి. ఆ విషాద ఘటన ఇప్పటికీ కండ్ల ముందు కదలాడుతూనే ఉంది. 2015 ఏప్రిల్ 4న అప్పటి మోతూర్, ఇప్పటి అడ్డగూడూరు మండలంలోని జానకిపురంలో సిమీ ఉగ్రవాదులు జరిపిన ఎదురు కా�
Terrorists | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని కిస్ట్వార్ జిల్లా (Kishtwar district) లో భద్రతాబలగాల (Security forces) కు, ఉగ్రవాదుల (Terrorists) కు మధ్య భారీ ఎన్కౌంటర్ (Encounter) జరిగింది. ఈ ఎన్కౌంటర్లో ముగ్గురు ఉగ్రవాదులు హతమయ్యారు.
Pak attack | ఉగ్రవాదులే లక్ష్యమని చెప్పి అఫ్గానిస్థాన్ (Afghanistan) పై పాకిస్థాన్ (Pakistan) దాడులకు పాల్పడింది. పాకిస్థాన్- అఫ్గానిస్థాన్ సరిహద్దుల్లోని నివాస ప్రాంతాలపై దాడులు నిర్వహించింది. ఈ దాడుల్లో పలువురు అఫ్గ�
Jammu and Kashmir : జమ్మూ-కాశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. తీవ్రవాదుల నుంచి రెండు ఏకే-47 రైఫిళ్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి.
జమ్ము కశ్మీర్లో భద్రతా బలగాలు పాకిస్థాన్ జైషే మహ్మద్కు చెందిన ఇద్దరు ఉగ్రవాదులను బుధవారం మట్టుబెట్టాయి. ఉదంపూర్ జిల్లా బసంత్గర్ ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఉగ్రవాదులు గుహలో దాక్కోవడంతో ఆపరేష�
JNU Protests : సుప్రీం నిర్ణయానికి నిరసనగా ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్ యూ)లో కొందరు విద్యార్థులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా.. దేశ వ్యతిరేకంగా పలు నినాదాలు చేశారు.
మేధావులు ఉగ్రవాదులైతే, క్షేత్ర స్థాయిలో పని చేసేవారి కన్నా ఎక్కువ ప్రమాదకారులవుతారని ఢిల్లీ పోలీసులు గురువారం సుప్రీంకోర్టుకు తెలిపారు. ఢిల్లీ అల్లర్ల కేసులో నిందితులు ఉమర్ ఖలీద్, షార్జీల్ ఇమామ్, �