Fugitives: కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. విదేశాలకు పారిపోయిన సుమారు 274 మంది నేరగాళ్ల(Fugitives)ను ఇండియాకు తీసుకువచ్చినట్లు చెప్పింది. గడిచిన ఏడేళ్లలో సుమారు 36 దేశాల నుంచి ఆ మోస్ట్ వాంటెడ్ నేరగాళ్ల
Farooq Abdullah : తాజాగా జమ్మూ కాశ్మీర్లోని కుల్గాంతోపాటు అనంత్నాగ్లో ఉగ్రవాదులు దాడికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాడికి పాల్పడిన తీవ్రవాదుల వివరాల్ని వెల్లడించాలని, వారి గుర్తింపును బహిరంగపరచాల�
Priyanka Gandhi | యాంటీ-పేపర్ లీక్ బిల్లు (Anti-paper leak bill) పై లోక్సభ (Lok Sabha) లో జరుగుతున్న చర్చలో కాంగ్రెస్ ఎంపీ (Congress MP) ప్రియాంకా గాంధీ (Priyanka Gandhi) మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం (Union Govt) పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆందోళనకారులపై పెల్లెట
terrorists cornered | జమ్ముకశ్మీర్లోని పండ్ల తోటలో ఇద్దరు ఉగ్రవాదులు నక్కారు. భద్రతా దళాలు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వారిని పసిగట్టారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ఇద్దరు ఉగ్రవాదులు పారిపోకుండా అన్ని మ�
వేర్పాటువాద నేతలు, ఉగ్రవాదులను గొప్ప వ్యక్తులుగా, దిగ్గజాలుగా కీర్తిస్తూ జమ్ము కశ్మీర్లోని ఒమర్ అబ్దుల్లా ప్రభుత్వం ప్రచురించిన ఒక పుస్తకం తీవ్ర విమర్శలకు దారి తీసింది.
Pakistan terrorists: పాకిస్థాన్కు చెందిన 23 మందిని.. యూఏపీఏ చట్టం కింద ఉగ్రవాదుల జాబితాలో చేర్చారు. దీనిపై కేంద్ర హోంశాఖ ఇవాళ ప్రకటన చేసింది. జైషే మొహమ్మద్, లష్కరే తోయిబా, జమాత్ ఉద్ దవా, ద రెసిస్టెన్స్ ఫ్రం�
Amarnath Yatra | అమర్నాథ్ యాత్ర (Amarnath Yatra) ను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడే అవకాశం ఉందని భారత ఇంటెలిజెన్స్ (Intelligence) వర్గాలు హెచ్చరించాయి. దాంతో కేంద్ర ప్రభుత్వం (Union Govt) అప్రమత్తమైంది. జూలై 3న ప్రారంభం
Terrorists | పాకిస్థాన్ (Pakistan) లోని అతిపెద్ద నగరమైన కరాచీ (Karachi) లో శనివారం రాత్రి ఉగ్రవాదులు (Terrorists) దాడికి పాల్పడ్డారు. నగరంలోని సింధ్ రేంజర్ల (Sindh Rangers) స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ దాడిలో నలు�
Terrorists | పంజాబ్ పోలీసులు (Pujab Police) తాజాగా ఉగ్ర కుట్రను భగ్నంచేశారు. పాకిస్థాన్ (Pakistan) నిఘా సంస్థ ఐఎస్ఐ (ISI) తో సంబంధాలున్న ఒక నిందితుడిని అరెస్టు చేశారు. అతడి నుంచి నాలుగు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నామని వెల్ల�
Health tips | మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా..? మీ జీవక్రియారేటు పూర్తిగా మందగించిందా..? డైట్ పాటించినా వెయిట్ మాత్రం కంట్రోల్ కావడం లేదా..? బరువు తగ్గడం అనేది మీకు ఓ పరిష్కారంలేని సమస్యగా మారిపోయిందా..? అయితే ఇక�
Terrorists | జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లో మరోసారి అలజడి సృష్టించడం కోసం పాకిస్థాన్ (Pakistan) భారీ కుట్రకు తెరలేపింది. సుమారు 800 మంది ఉగ్రవాదుల (Terrorists) ను భారత్లోకి పంపేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నాయి. పాకిస్థాన్ నిఘా సం�
Renu Desai | ప్రముఖ నటి, రేణూ దేశాయ్ మరోసారి సోషల్ మీడియా వేదికగా తన అసంతృప్తిని బహిర్గతం చేశారు. ఇటీవల కాలంలో సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలను లక్ష్యంగా చేసుకుని కొందరు నెటిజన్లు చేస్తున్న అసభ్యకర వ్యాఖ్యలను ఆమ