పక్క దేశం నుంచి ఎవరైనా వచ్చి భారత్లో ఉగ్రవాద కా ర్యకలాపాలకు పాల్పడినా, దేశంలో శాం తి భద్రతలకు భంగం కలిగించినా ఊరుకునేది లేదని, వారికి తగిన జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొ�
జమ్మూ-కశ్మీర్లో స్థానిక ఉగ్రవాద నియామకాలు ఈ ఏడాది 80 శాతం తగ్గినట్లు డీజీపీ ఆర్ఆర్ స్వెయిన్ శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 2023లో 22 మంది స్థానికులు మాత్రమే ఉగ్రవాద సంస్థల్లో చేరారన్నారు. జమ్మూ-క�
ఉగ్రవాదాన్ని ఎగుమతి చేస్తూ పొరుగు దేశాల్లో అలజడి రేపడంలో పాకిస్తాన్ (Pakistan) పేరొందిన సంగతి తెలిసిందే. పాక్ కుయుక్తులకు భారత్ ఏ స్ధాయిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నదీ ప్రపంచం చూస్తూనే ఉంది.
దేశంలో ఎక్కడ ఉగ్రవాదులు పట్టుబడినా వారి మూలాలు హైదరాబాద్లో ఉన్నాయంటూ విషప్రచారం చేసే విపక్షాలు, ము ఖ్యంగా బీజేపీ నేతలు.. డబుల్ ఇంజిన్ రా ష్ర్టాల్లో భారీగా ఉగ్రవాదులు పట్టుబడటంపై నోరు మెదపడం లేదు. బీజ�
మనీ లాండరింగ్, ఉగ్రవాదులకు నిధుల్ని అరికట్టేక్రమంలో చిన్న మొత్తాల పొదుపు పథకాల్లో పెట్టుబడి చేసే కొన్ని క్యాటగిరీలకు చెందిన ఇన్వెస్టర్ల నుంచి ఆదాయ ధృవపత్రాన్ని తీసుకోవాలంటూ పోస్టల్ శాఖ తన అధికారుల�
పాకిస్థాన్లో మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్తోపాటు డజను మందికిపైగా పీటీఐ (పాకిస్థాన్ తెహ్రిక్-ఎ-ఇన్సాఫ్) పార్టీ నాయకులపై పోలీసులు ఉగ్రవాద కేసు నమోదు చేశారు.
ఉగ్రవాదంపై పాకిస్థాన్ రక్షణ శాఖ మంత్రి ఖవాజా ఆసిఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశమే ఉగ్రవాదానికి బీజాలు వేసిందంటూ ఆవేదన వ్యక్తం చేశారు. పెషావర్ మసీదులో ఆత్మాహుతి దాడి ఘటన నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయ �
S Jaishankar :: పాకిస్థాన్ జర్నలిస్టులకు గట్టి కౌంటర్ ఇచ్చారు విదేశాంగ మంత్రి జైశంకర్. దక్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్రవాదం ఉంటుందని జర్నలిస్టు వేసిన ప్రశ్నకు మంత్రి జైశంకర్ బదులిస్తూ.. పాకి�
Shehbaz Sharif | తమ దేశంలో ఉగ్రవాదమే ప్రధాన సమస్య అని పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అన్నారు. పాకిస్థాన్ని చాలాకాలంగా ఉగ్రవాదం పట్టిపీడిస్తోందని చెప్పారు. బుధవారం పాకిస్థాన్లోని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన�
ఉగ్రవాద సంస్థ అల్ఖైదా అధినేత అల్జవహరిని అమెరికా బలగాలు హతమార్చాయి. కాబూల్పై చేసిన వైమానిక దాడుల్లో అల్జవహరి హతమైనట్లు యూఎస్ ప్రెసిడెంట్ జోబైడెన్ వెల్లడించారు. ఈ క్రమంలో అమెరికా ప్రజలంతా అప్రమత్తం�