జమ్ము కశ్మీర్లోని పూంఛ్ జిల్లా, సురాన్కోట్లో ఉగ్రవాద స్థావరాన్ని భద్రతా దళాలు, పోలీసులు గుర్తించారు. పహల్గాం ఉగ్రవాదుల కోసం పెద్ద ఎత్తున గాలింపు చర్యలు జరుపుతుండగా, ఉగ్రవాద స్థావరం బయటపడింది.
పాకిస్థాన్కు ఉగ్రవాద శక్తులతో సంబంధాలు ఉన్నాయని ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో అంగీకరించారు. రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ ఇటీవల చేసిన వ్యాఖ్యలపై స్పందించాలని స్కై న్యూస్ ఇంటర్వ్యూలో కోరినపు
పహల్గాం ఉగ్రవాద దాడి సృష్టించిన జ్వాలలు రగులుతుండగానే నిఘా వర్గాలు ఓ హెచ్చరిక చేశాయి. జమ్ముకశ్మీరులోని స్థానికేతరులను లక్ష్యంగా చేసుకుని పాకిస్థాన్ ఐఎస్ఐ (ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్), దాని అనుబ
Terrorism | ‘ఉగ్రవాదులకు మేం మద్దతివ్వట్లేదు. అసలు మా గడ్డపై ఉగ్రవాదులు లేరు’ అంటూ బుకాయిస్తూ వస్తున్న పాక్ (Pakistan) నిజస్వరూపం బట్టబయలైంది. ఉగ్రవాదులను పెంచి పోషించినట్లు ఆ దేశమే మీడియా సాక్షిగా ఒప్పుకుంది.
PM Modi | ఉగ్రవాదాన్ని, వేర్పాటు వాదాన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. 2019లో క్రైస్ట్చర్చ్ నగరంపై జరిగిన దాడి అయినా.. 2008లో ముంబైపై జరిగిన దాడి అయినా తమ వైఖరి ఒకటేనని �
Terrorism | జమ్మూ కశ్మీర్లో విదేశీ ఉగ్రవాదులు పెద్ద ఎత్తున కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఉగ్రవాదుల కార్యకలాపాలతో పాటు రిక్రూట్మెంట్లు నిర్వహించే పద్ధతుల్లో సైతం మార్పులు కనిపిస్తున్నది. సరిహద్దుల్లోకి చ�
Jaishankar : ఉగ్రవాదాన్ని నిర్మూలించకుండా రెండు దేశాల మధ్య సహకారం కుదరదు అని మంత్రి జైశంకర్ తెలిపారు. వాణిజ్యం, ఎనర్జీ, కనెక్టివిటీ లాంటి రంగాల్లో సహకారం కొనసాగాలంటే, సీమాంతర ఉగ్రవాదం, తీవ్రవా�
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశం పొరపాటు చేసిన ప్రతిసారి ఓటమి పాలైందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నివాళి అర్పించిన మోదీ మాట్ల�
రెండు దశాబ్దాలుగా తగ్గుముఖం పట్టిన పాక్ ప్రేరేపిత కశ్మీర్ ఉగ్రవాదం మళ్లీ జడలు విప్పుతున్నది. రోజు విడిచి రోజు అన్నట్టుగా ఉగ్రదాడులు జరుగుతున్నాయి. భద్రతాదళ జవాన్లు తరచుగా ఈ దాడుల్లో అమరులవుతున్నట్ట�
పక్క దేశం నుంచి ఎవరైనా వచ్చి భారత్లో ఉగ్రవాద కా ర్యకలాపాలకు పాల్పడినా, దేశంలో శాం తి భద్రతలకు భంగం కలిగించినా ఊరుకునేది లేదని, వారికి తగిన జవాబు ఇస్తామని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొ�