ఐసిస్ ఘాతుకం అఫ్గాన్లో ఆత్మాహుతి దాడి 46 మంది దుర్మరణం వందల్లో క్షతగాత్రులు షియాలే లక్ష్యంగా దాడి కాబూల్, అక్టోబర్ 8: అఫ్గానిస్థాన్ బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది. కుందుజ్ ప్రావిన్స్లో రక్తం ఏరులై�
PM Modi on Pakistan: వాళ్లు ఉగ్రవాదాన్ని రాజకీయ పనిముట్టుగా ఉపయోగిస్తున్నారని పొరుగు దేశం పాకిస్థాన్ను ఉద్దేశించి ప్రధాని నరేంద్రమోదీ వ్యాఖ్యానించారు.
న్యూఢిల్లీ: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చేసిన వ్యాఖ్యలను ఇండియా తీవ్రంగా ఖండించింది. కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం చర్యలు చేపట్టాలని ఇమ్రాన్ త
జో బైడెన్ | ఆఫ్ఘనిస్థాన్ నుంచి బలగాల ఉపసంహరణ నిర్ణయాన్ని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరోసారి సమర్థించుకున్నారు. అది సరైన నిర్ణయమని, తెలివైనది, అమెరికాకు ఉత్తమమైనదని స్పష్టం చేశారు.
న్యూఢిల్లీ, ఆగస్టు 21: భారత్ను బెదిరిస్తూ ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిద్దీన్ చీఫ్ సయ్యద్ సలాహుద్దీన్ ఒక ఆడియో మెసేజ్ను విడుదల చేశాడు. జమ్ము కశ్మీర్లో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు సహాయపడాలని
బాగ్దాద్, జూలై 19: ఇరాక్ రాజధాని బాగ్దాద్లో బాంబు పేలిన ఘటనలో సుమారు 18 మంది మృతి చెందినట్టు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం బాగ్దాద్ శివారులోని సద్ సిటీలో ఓ మార్కెట్ వద్ద ఈ పేలుడు సంభవించినట్టు పేర్�
లక్నోలో ఇద్దరు ఉగ్రవాదుల అరెస్ట్ భారీగా పేలుడు పదార్థాలు స్వాధీనం ఆగస్టు 15కి ముందు దాడులకు పన్నాగం లక్నో : ఉత్తరప్రదేశ్లో ఉగ్రవాద సంస్థ అల్-ఖైదా మాడ్యుల్ గుట్టు రట్టయింది.లక్నోతో పాటు రాష్ట్రంలోని �
అసమ్మతిని అణగదొక్కే ఆరాటంలో కేంద్రానికి ఈ తేడా కనిపించలేదు కాలేజీ విద్యార్థుల నిరసనలతో దేశ పునాదులు కదలవు కేంద్రంపై ఢిల్లీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు ఢిల్లీ అల్లర్ల కేసులో ముగ్గురు విద్యార్థులకు బెయిల్�
న్యూఢిల్లీ, ఏప్రిల్ 12: ఖురాన్లో 26 శ్లోకాలు ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్నాయని, వాటిని తొలగించాలని యూపీ షియా వక్ఫ్ బోర్డు చైర్మన్ వసీం రిజ్వీ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం