Pahalgam Attack | ప్రశాంతంగా ఉండే కశ్మీర్ లోయ తూటాల శబ్దంతో మార్మోగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు.
Pahalgam | రెండు రోజుల క్రితం ఉగ్రవాదులు దాడిచేసిన పహల్గాం ప్రాంతంలో ఇప్పటికీ విషాదం అలుముకుంది. దుకాణాలు, హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడటంతో అక్కడి వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి. నాటి క్రూరమైన ఘటనను తలుచుక�
Pahalgam Attack | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Attack) నేపథ్యంలో పాకిస్థాన్పై కేంద్రం కఠిన చర్యలకు దిగిన విషయం తెలిసిందే. ముఖ్యంగా సింధూ జలాల ఒప్పందాన్ని (Indus Waters Treaty) నిలిపివేసింది. కేంద్రం ప్రకటనపై పాకిస్థాన్ తాజాగా స్పంది
Huge Protest | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడిపై దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఇందులో భాగంగా దేశ రాజధాని ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమిషన్ వెలుపల భారీగా జనం గుమిగూడి నిరసన తెలిపారు.
Pahalgam | రెండు రోజుల క్రితం పహల్గాంలో జరిగిన క్రూరమైన ఉగ్రదాడి (Terror attack) పై అక్కడి హోటల్స్ అండ్ ఓనర్స్ అసోషియేషన్ (Hotels and Owners Association) స్పందించింది. అసోషియేషన్ అధ్యక్షుడు జావీద్ బుర్జా (Javeed Burza) మాట్లాడుతూ.. ఆ ఉగ్రదాడి
All Party Meet | జమ్ముకశ్మీర్లోని పహల్గామ్ ఉగ్రదాడిలో 26 మంది మరణించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం గురువారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసింది. అయితే అసదుద్దీన్ ఒవైసీ నేతృత్వంలోని ఎంఐఎంతో సహా పలు ప్రాంతీయ, జాతీయ ప�
Terror attack | ఉగ్రదాడి (Terror attack) యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. గత మంగళవారం జరిగిన ఈ దాడిలో ఏకంగా 26 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోయారు. ఇవాళ దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో వారికి అంత్యక్రియలు జరుగు
Pahalgam Attack | ప్రశాంతంగా ఉండే కశ్మీర్ లోయ తూటాల శబ్దంతో మార్మోగిపోయింది. మంగళవారం మధ్యాహ్నం సమయంలో పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు నరమేధం సృష్టించారు.
Pahalgam Attack | జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో దాడికి పాల్పడిన (Pahalgam Attack) ఉగ్రవాదుల కోసం పోలీసు, భద్రతా బలగాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి.
Pahalgam Tourism | పహల్గాంలో రెండు రోజుల క్రితం జరిగిన ఉగ్రవాదుల దాడి అక్కడి పర్యాటక పరిశ్రమను తీవ్ర సంక్షోభంలోకి నెట్టింది. టూరిజమే ప్రధాన ఆదాయ వనరుగా బతుకుతున్న స్థానికులు తమ జీనాధారాన్ని కోల్పోవాల్సి వచ్చింది
Pahalgam Attack | సీమాంతర ఉగ్రవాదానికి ముగింపు పలికే వరకూ పాక్తో సింధూ నదీ జలాల ఒప్పందం అమలును తక్షణమే నిలిపివేస్తున్నట్లు కేంద్రం బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండు దేశాల మధ్య కుదిరిన ఈ ఒప్పం�
వాస్తవాధీన రేఖ వెంబడి పాక్ ఆక్రమిత కశ్మీర్లో(పీవోకే) 42 ఉగ్ర శిబిరాలు క్రియాశీలంగా ఉన్నాయని, వీటిలో 110 నుంచి 130 మంది ఉగ్రవాదులు మకాం వేసి ఉన్నారని నిఘా సంస్థలు అంచనా వేశాయి.