జమ్ముకశ్మీర్కు అతిథులుగా వచ్చిన వారి ప్రాణాలను కాపాడటంలో విఫలమయ్యామని పహల్గాం ఉగ్ర దాడిపై ఆ కేంద్ర పాలిత ప్రాంత సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి మృతులకు సోమవారం జమ్�
Congress party | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) పై కాంగ్రెస్ పార్టీ (Congress party) కి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Omar Abdullah | పహల్గాం (Pahalgam) లో అతిథులను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆవేదన వ్యక్తంచేశారు.
Pahalgam attack | హల్గాం (Pahalgam) లో నరమేథం జరిపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే వారి లొకేషన్ను భద్రతాబలగాలు నాలుగుసార్లు ట్రాక్ చేశాయి. ఆ నాలుగుసార్లూ ఉగ్రవాద�
YouTube channels | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు (Indian government) కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
Tourists Return | ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించిన జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో తిరిగి సందడి నెలకొన్నది. ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. వేసవిలో కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు
Terror attack | పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Terror attack) యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు (Terrorists) జరిపిన ఈ మారణహోమంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Pahalgam attack | ఈ నెల 22న జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రవాదుల (Terrorists) దాడిలో 26 మంది పర్యాటకులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, పిల్లలను విడిచిపెట్టి పురుష పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడిక�
PM Modi | ఈ నెల 22న పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన నరమేథం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరుగుతో�
Pahalgam attack | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) ఘటనపై భారత భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా ఈ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కు అప్పగించింది.
Amitabh Bachchan బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ అనే విషయం తెలిసిందే. ఆయన తన పర్సనల్ విషయాలతో పాటు ప్రొఫెషనల్ లైఫ్కి సంబంధించిన విషయాలని ఎప్పటికప్పుడు తన సోషల్ మీడ�
Khanapur | కశ్మీర్లోని పహాల్గాంలో హిందువులే లక్ష్యంగా పర్యటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిని తీవ్రంగా ఖండిస్తూ శనివారం నిర్మల్ జిల్లా ఖానాపూర్లోని వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా బంద్ను పాటించారు.
Bengal man shares photos | గన్స్, ఆయుధాలు కలిగిన పాకిస్థాన్ ఉగ్రవాదితో కలిసి ఉన్న ఫొటోను ఒక వ్యక్తి ఫేస్బుక్లో షేర్ చేశాడు. దానికి ‘పాకిస్థానీ భయ్యా’ అని క్యాప్షన్ ఇచ్చాడు. ఇది పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో అప్ర