Lucknow University | పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని లక్నో యూనివర్సిటీ తెలిపింది. అలాగే ఉచితంగా వసతి కల్పించడంతోపాటు పాటు పుస్తకాలు కూడా అందజేస్తామని లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అ�
IND vs PAK | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) తో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతో�
Terror Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో కశ్మీర్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది.
జమ్ముకశ్మీర్కు అతిథులుగా వచ్చిన వారి ప్రాణాలను కాపాడటంలో విఫలమయ్యామని పహల్గాం ఉగ్ర దాడిపై ఆ కేంద్ర పాలిత ప్రాంత సీఎం ఒమర్ అబ్దుల్లా సోమవారం ఆవేదన వ్యక్తం చేశారు. పహల్గాం ఉగ్ర దాడి మృతులకు సోమవారం జమ్�
Congress party | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) పై కాంగ్రెస్ పార్టీ (Congress party) కి చెందిన నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీ అధిష్ఠానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
Omar Abdullah | పహల్గాం (Pahalgam) లో అతిథులను కాపాడుకోవడంలో తాను విఫలమయ్యానని జమ్ముకశ్మీర్ ముఖ్యమంత్రి (Jammu and Kashmir CM) ఒమర్ అబ్దుల్లా (Omar Abdullah) ఆవేదన వ్యక్తంచేశారు.
Pahalgam attack | హల్గాం (Pahalgam) లో నరమేథం జరిపిన నలుగురు ఉగ్రవాదులను పట్టుకునేందుకు భద్రతా బలగాలు ముమ్మరంగా గాలిస్తున్నాయి. ఇప్పటికే వారి లొకేషన్ను భద్రతాబలగాలు నాలుగుసార్లు ట్రాక్ చేశాయి. ఆ నాలుగుసార్లూ ఉగ్రవాద�
YouTube channels | పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో పొరుగు దేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు (Indian government) కొనసాగుతున్నాయి. తాజాగా ఆ దేశానికి చెందిన యూట్యూబ్ ఛానళ్లపై కేంద్రం నిషేధం విధించింది.
Tourists Return | ఉగ్రవాదుల కాల్పుల్లో 26 మంది మరణించిన జమ్ముకశ్మీర్లోని పహల్గామ్లో తిరిగి సందడి నెలకొన్నది. ఉగ్రదాడి జరిగిన ఐదు రోజుల తర్వాత పర్యాటకుల తాకిడి పెరిగింది. వేసవిలో కశ్మీర్ అందాలను ఆస్వాదించేందుకు
Terror attack | పహల్గాం (Pahalgam) సమీపంలోని బైసరన్ లోయలో జరిగిన ఉగ్రదాడి (Terror attack) యావత్ దేశాన్ని ఉలిక్కిపాటుకు గురిచేసింది. పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు (Terrorists) జరిపిన ఈ మారణహోమంపై దర్యాప్తు కొనసాగుతోంది.
Pahalgam attack | ఈ నెల 22న జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పహల్గాం (Pahalgam) లో జరిగిన ఉగ్రవాదుల (Terrorists) దాడిలో 26 మంది పర్యాటకులు (Tourists) ప్రాణాలు కోల్పోయారు. మహిళలు, పిల్లలను విడిచిపెట్టి పురుష పర్యాటకులే లక్ష్యంగా ఉగ్రవాదులు దాడిక�
PM Modi | ఈ నెల 22న పహల్గామ్ (Pahalgam) లో ఉగ్రవాదులు (Terrorists) జరిపిన నరమేథం యావత్ భారతదేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసిందని ప్రధాని (Prime Minister) నరేంద్రమోదీ (Narendra Modi) అన్నారు. ఆ హేయమైన దాడితో ఇప్పుడు ప్రతి భారతీయుడి రక్తం మరుగుతో�
Pahalgam attack | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) ఘటనపై భారత భద్రతా బలగాలు, జమ్ముకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా దర్యాప్తు జరుపుతున్నారు. తాజాగా ఈ కేసును కేంద్రం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) కు అప్పగించింది.