PM Modi | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తో దేశం యావత్తు ఉలిక్కిపడింది. ప్రపంచ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. భారత్కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్ (Pakistan) మాత్రం ఇప్పటికీ ఈ దాడిని ఖండ�
Indian Navy | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) నేపథ్యంలో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు రోజురోజుకు ఉధృతమవుతున్నాయి. దాంతో భారత్ సరిహద్దుల వెంట నిఘాను పటిష్టం చేసింది. ఈ నేపథ్యంలో నేవీ సిబ్బంది సముద్రంలో గస్తీ క�
Pahalgam attack | పెహల్గామ్ ఉగ్రదాడితో (Pahalgam attack) భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో భారత్ తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ నుంచి వచ్చే అన్ని దిగుమతులపై నిషేధం విధించింది ఆ దేశానికి
Intelligence failure | చిగురుమామిడి, మే 2: పహల్గాం దాడి బీజేపీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం, నిఘా వ్యవస్థ వైఫల్యంతో అమాయక ప్రజలు బలి కొన్నారని సీపీఐ జాతీయ నేత చాడ వెంకట్ రెడ్డి అన్నారు. మండల కేంద్రంలోని సీపీఐ కార్యాలయం మ
Cyber Attacks | వారం రోజుల క్రితం జమ్ము కశ్మీర్లోని పెహల్గామ్లో జరిగిన ఉగ్రదాడితో దేశం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఈ ఘటన తర్వాత భారత్లో సైబర్ దాడులు (Cyber Attacks) భారీగా పెరిగినట్లు తాజాగా వెల్లడైంది.
JD Vance | పెహల్గామ్ ఉగ్రదాడితో భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతలు తలెత్తిన విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య నెలకొన్న తాజా పరిణామాలపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ (JD Vance) తాజాగా స్పందించారు.
Hafiz Saeed |జమ్ము కశ్మీర్లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్కు చెందిన నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా టాప్ కమాండర్ (Lashkar commander) హఫీజ్ సయీద్ (Hafiz Saeed) హస్తం ఉన్నట్లు పలు కథనాలు వె
Pakistani Army | పెహల్గామ్ ఉగ్రదాడితో పొరుగుదేశం పాకిస్థాన్పై భారత్ ఆంక్షలు కొనసాగిస్తోంది. ఇప్పటికే ఆ దేశానికి చెందిన పలువురు ట్విట్టర్ అకౌంట్లు, పలు యూట్యూబ్ ఛానళ్లపై బ్యాన్ విధించిన విషయం తెలిసిందే.
Lucknow University | పహల్గామ్ ఉగ్రదాడి బాధితుల పిల్లలకు ఉచితంగా విద్య అందిస్తామని లక్నో యూనివర్సిటీ తెలిపింది. అలాగే ఉచితంగా వసతి కల్పించడంతోపాటు పాటు పుస్తకాలు కూడా అందజేస్తామని లక్నో యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ అ�
IND vs PAK | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) తో భారత్-పాకిస్థాన్ (India-Pakistan) ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ తరుణంలో దాయాదికి తగిన బుద్ధి చెప్పేందుకు భారత్ సిద్ధమైంది. ఇప్పటికే ఆర్థిక సమస్యలతో దిక్కుతో�
Terror Attacks | పెహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో కశ్మీర్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. కశ్మీర్లోని పలు పర్యాటక ప్రాంతాలను మూసివేసింది.