కౌలు కట్ట లేక, అప్పులు తీర్చేమార్గం కానరాక సెల్ఫీ వీడియో తీసుకొని గిరిజన యువ రైతు బానోత్ వీరన్న(వీరూ) బలవన్మరణం వెనుక అంతులేని ఆవేదన, విషాదం దాగి ఉన్నది.
కౌలు వ్యవసాయం కోసం చేసిన అప్పులు తీర్చే మార్గంలేక మనోవేదనకు గురై పురుగులమందు తాగి ప్రాణాలు తీసుకున్న కౌలు రైతు బానోత్ వీరన్న (వీరూ) స్వగ్రామంలో సోమవారమూ విషాదఛాయలే కన్పించాయి. ఉండేందుకు సరైన ఇల్లులేక, �
కనికరించని ప్రకృతి, జాలిలేని ప్రభుత్వం, ఆదుకోని అధికారులు, భరోసా ఇవ్వలేని సమాజం.. అన్నం పెట్టే రైతుల పాలిట శాపాలుగా మారాయి. వ్యవసాయం జూదమైపోయింది. పంట పండితే సమాజానికి తిండి. కానీ నష్టపోతే రైతు బతుకు బండి త
కౌలు రైతుల బతుకులకు కనీస భరోసా లేకుండాపోయింది. ప్రతి ఏటా కన్నీటి సేద్యం చేస్తూ ఆర్థికంగా నలిగిపోతున్నారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ కౌలు రైతులనూ మోసం చేసింది. ఎన్నికల ప్రచారం
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మంత్రి సీతక్క సొంత గ్రామమైన ములుగు మండలం జగ్గన్నపేటలో జరిగింది. మృతుడి సోదరుడు శంకర్ కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన జెట్టి సమ్మయ్య (42) కౌలు రైతు.
కొనుగోలు కేంద్రంలో 50 బస్తాల ధాన్యం గోల్మాల్ జరిగినట్టు మెద క్ జిల్లా పాపన్నపేటకు చెందిన కౌలు రైతు బైం డ్ల భూమయ్య ఆవేదన వ్యక్తంచేశారు. బాధిత రైతు వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా పాపన్నపేట పెద్ద ఎస్సీవాడ �
పొన్నారి గ్రామానికి చెందిన కౌలు రైతు అశిలి పోచన్న(35) ప్రమాదవశాత్తు విద్యుత్షాక్ తగిలి మృత్యువాత పడ్డాడు. పోచన్న ఐదెకరాల భూమిని కౌలుకు తీసుకుని టమాట, వంకాయ, బెండకాయలు, బబ్బరి వంటి కూరగాయలు పండిస్తున్నాడ
Commits suicide | మామిడి పంట దిగుబడి రాకపోవడంతో మనస్తాపం చెంది కౌలు రైతు కోనమోని శ్రీనివాసులు(55) శుక్రవారం మామిడి చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
రాష్ట్రంలో అన్నదాతల ఆత్మహత్యలు (Farmer Suicide) కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ సర్కార్ నుంచి ఎలాంటి భరోసా లేకపోవడం, సాగుకు నీళ్లు అందక కండ్లముందే పంటలు ఎండిపోతుండటంతో రైతులు బలవన్మరనం చెందుతున్నారు. యాదాద్రి భువన
Tenant farmer | ఇవాళ కోదాడ పట్టణంలోని బాలాజీ నగర్లో కౌలు రైతుల సంఘం నిర్మాణ కౌన్సిల్ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కౌలు రైతు సమ
పంటలు పండించుకుని కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశతో కౌలుకు తీసుకున్న మాగాణి భూమిలో పంట సాగు చేసి చివరకు ఓ రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చింతకాని మండలం లచ్చగూడెం గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.