ర్షాభావ పరిస్థితులకు తోడు అప్పుల భారం పెరగడంతో మనస్తాపం చెంది ఇద్దరు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలు నల్లగొండ, జనగామ జిల్లా ల్లో చోటుచేసుకున్నాయి.
పొలానికి నీరు పెట్టేందుకు వెళ్లిన ఓ కౌలు రైతు విద్యుదాఘాతంతో మృతి చెందాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లా రూరల్ మండలం తిప్పన్నపేటలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. తిప్పన్నపేటకు చెందిన కౌలు ర�