ఆలయాల అభివృద్ధికి అవసరమైన మాస్టర్ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ధార్మిక సలహాద�
MLA Sudeer Reddy | మన్సురాబాద్ డివిజన్ జడ్జెస్ కాలనీ ఫేస్-1 లో త్వరలో పునరుద్ధరించనున్న శ్రీ ఎల్లమ్మ, బంగార పోచమ్మ దేవాలయ నిర్మాణ పనుల పోస్టర్ను ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి శుక్రవారం ఆవిష్కరించారు.
ఆలయాల అభివృద్ధికి జనసేన నేత మేకల సతీశ్రెడ్డి ఆదివారం విరాళం అందజేశారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండల పరిధిలోని పలు ఆలయాల అభివృద్ధికి ఆయన ఈ విరాళాలు అందించారు.
రాష్ట్రంలో హిందూ ఆలయాలపై కాంగ్రెస్ సర్కారు కక్షపూరిత వైఖరి అవలంబిస్తున్నది. 9 నెలల్లో ఒక్క ఆలయానికీ నయాపైసా కేటాయించని ప్రభుత్వం.. గత కేసీఆర్ సర్కారు చేపట్టిన పనులను ఒక్క కలం పోటుతో రద్దుచేసింది. ఇప్ప�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పదేండ్ల పాలనలో దేవాలయాలకు మహర్దశ పట్టిందని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా చేర్యాల మండలంలోని నాగపురిలో బొడ్రాయి ప్�
ఆధ్యాత్మిక సౌరభాలు వెల్లివిరుస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో అభివృద్ధి వెలుగులు విరజిమ్ముతున్నాయి. నాడు ధూప దీప నైవేద్యాలకు నోచుకోని ఆలయాల్లో నేడు పూజలు, పునస్కారాలతో సందడి నెలకొన్నది.
Minister Talasani | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాతనే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(Chief Minister KCR) నాయకత్వంలో దేవాలయాలు అభివృద్ధి చెందాయని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) తెలిపారు.
కొడంగల్, మార్చి 30 : రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నిధులను కేటాయిస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. కొడంగల్ మున్సిపాలిటీ పరిధిలోని ప్రసిద్ద పుణ్యక్షేత్రం మహాలక
మహేశ్వరం, మార్చి 18 : దేవాలయాల అభివృద్ధికి కృషిచేస్తానని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని దేవునిగుట్ట, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ
యాచారం : దేవాలయాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్నెడ్డి అన్నారు. మండలంలోని నల్లవెల్లి గ్రామంలో నూతనంగా నిర్మించిన కంఠమహేశ్వరస్వామి ఆలయంలో విగ్రహాల ప్రతిష్ట �
దుగ్గొండి : సబ్బడ వర్గాలకు అభివృద్ధికి సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాల ప్రవేశపెట్టి అభివృద్ధి ప్రదాతగా నిలుస్తున్నాడని రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బండా ప్రకాశ్ అన్నారు. గురువారం మం�
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కోటగిరి : టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆలయాలు అభివృద్ధి అవుతున్నాయని స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని జల్లాపల్లిఫారంలో జగదాంబ మాత, సేవాలాల