తాండూరు రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ఆలయాల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి అన్నారు. ఆదివారం తాండూరు మండలం, కొత్లాపూర్ గ్రామంలోని రేణుక ఎల్లమ్మ దేవాలయం చైర్మన్
మంత్రి ఐకే రెడ్డి | తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత సుప్రసిద్ధ ఆలయాలన్నింటికీ సీఎం కేసీఆర్ నిధులు కేటాయిస్తూ..అభివృద్ధికి బాటలు వేస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.