Man steals idol | ఒక ఆలయంలోని వందేళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం చోరీ అయ్యింది. దీని గురించి ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహం దొంగతనంపై మనస్తాపం చెందిన ఆలయ పూజారి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే దొంగి�
Supreme Court | ప్రజల భద్రతే ముఖ్యం తప్ప.. మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లు, రైల్వేట్రాక్లు ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాల�
ప్రతి గుడి ఆవరణలో జమ్మి చెట్టును నాటాలని చిలుకూరు బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్, స్కంద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పండితులు కోరారు.
Houses Set On Fire In Tripura | ఒక ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తతలను నివారించేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఓ ఆలయ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండంపై నడుస్తున్న క్రమంలో ఏడేళ్ల బాలుడు కిందపడి గాయాలపాలయ్యాడు.
Children Killed | ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున�
రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు.
man chops off his finger | లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ ట్రెండింగ్లో ఉండటంతో బీజేపీ కార్యకర్త ఆందోళన చెందాడు. చివరకు ఎన్డీయే మెజార్టీ సీట్లు సాధించడంతో సంబరపడిపోయాడు. కాళీ మాత గుడికి వెళ్లి వేలు నరుక్కొ�
సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ (Congress) నాయకులు హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు తమను ఆలయం లోపలికి పంపించకపోవడంతో కొండపై ఆందోళనకు దిగారు
Lemon Sold For Rs. 35,000 | గుడిలో ఒక నిమ్మకాయకు వేలం పాట నిర్వహించారు. ఒక భక్తుడు రూ.35,000కు పాడుకుని దానిని దక్కించుకున్నాడు. (Lemon Sold For Rs. 35,000) తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.