Houses Set On Fire In Tripura | ఒక ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తతలను నివారించేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఓ ఆలయ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండంపై నడుస్తున్న క్రమంలో ఏడేళ్ల బాలుడు కిందపడి గాయాలపాలయ్యాడు.
Children Killed | ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున�
రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు.
man chops off his finger | లోక్సభ ఎన్నికల ఫలితాల్లో తొలుత కాంగ్రెస్ ట్రెండింగ్లో ఉండటంతో బీజేపీ కార్యకర్త ఆందోళన చెందాడు. చివరకు ఎన్డీయే మెజార్టీ సీట్లు సాధించడంతో సంబరపడిపోయాడు. కాళీ మాత గుడికి వెళ్లి వేలు నరుక్కొ�
సీఎం రేవంత్ రెడ్డి యాదగిరిగుట్టలో పర్యటన సందర్భంగా కాంగ్రెస్ (Congress) నాయకులు హల్చల్ చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులతోపాటు తమను ఆలయం లోపలికి పంపించకపోవడంతో కొండపై ఆందోళనకు దిగారు
Lemon Sold For Rs. 35,000 | గుడిలో ఒక నిమ్మకాయకు వేలం పాట నిర్వహించారు. ఒక భక్తుడు రూ.35,000కు పాడుకుని దానిని దక్కించుకున్నాడు. (Lemon Sold For Rs. 35,000) తమిళనాడులోని ఈరోడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
Locals Capture Crocodile | భక్తులు పవిత్ర స్నానం ఆచరించే గంగా ఘాట్లో మొసలి కనిపించింది. దీంతో ఆ ఘాట్లోకి దిగేందుకు భక్తులు భయపడ్డారు. చివరకు మత్య్సకారులు ఆ మొసలిని బంధించారు. అనంతరం ఆలయంలోకి తీసుకెళ్లి దానికి పూజలు చే�
Gandra Venkataramana Reddy | ఆలయ(Temple) అవసరాల కోసమే కాంప్లెక్స్ కట్టాం. అది నా సొంత ఆస్తి కాదు అని భూపాలపల్లి(Bhupalapalli) మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి(Gandra Venkataramana Reddy) అన్నారు.
ఐదు దశాబ్దాలపాటు శ్రీరాముడికి సేవ చేస్తూ, గ్రామస్థుల తలలో నాలుకలా మెలిగిన అర్చకుడు చనిపోతే అతడినే దైవంగా భావించి ఏకంగా గుడినే కట్టించారు జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్ మండలంలోని తాటికొండ గ్రామస్థులు.
ధర్మపురి లక్ష్మీనర్సింహస్వామి సన్నిధిలో ఆదివారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన ఆయనకు సిబ్బంది సాదర స్వాగతం పలికారు. అర్చకులు ప్రధాన, అనుబంధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు.