నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ఒత్తిడి నుంచి మానవులు ఉపశమనం పొందడానికి ఆలయాలు మానసిక ప్రశాంతతకు నిలయాలని బర్దిపూర్ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ 1008 మహామండలేశ్వర్ మహంత్ సిద్దేశ్వరా�
Robo Elephant | ఒక ఆలయం వద్ద రోబో ఏనుగు సందడి చేసింది. (Robo Elephant) భారీ ఏనుగును పోలి ఉన్న ఇది అచ్చంగా అసలు ఏనుగును తలపించింది. చెవులు, తోక ఊపడంతోపాటు భక్తులను తొండంతో ఆశీర్వదించింది.
Edupayala Jatara | ఏడుపాయల వనదుర్గ మాత జాతర సందర్భంగా 61.50 లక్షల ఆదాయం వచ్చిందని అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, ఈవో చంద్రశేఖర్ వెల్లడించారు. శనివారం జాతర హుండీ లెక్కింపు కార్యక్రమం రాజరాజేశ్వరి సేవా సమితి ఆధ్వర్యంలో గ�
రాజకీయ కక్షతోనే ఆలయ స్వాధీనానికి కుట్ర పన్నుతున్నారని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. రాజకీయ నాయకులకు ఎండోమెంట్ అధికారులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. జయశంకర్�
Theft in Temple | పురాతన ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారికి చెందిన రూ.78 లక్షల విలువైన బంగారు నగలను ఒక వ్యక్తి దొంగిలించాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించి నిందితుడ్ని �
Kanipakam | కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయకస్వామి ఆలయ ప్రధాన అర్చకుడిపై వేటు పడింది. ఆలయ ప్రధాన అర్చకుడు ఎన్. సోమశేఖర్ గురుకుల్ను సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఈవో గురుప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశ�
Man steals idol | ఒక ఆలయంలోని వందేళ్ల నాటి పురాతన దేవతా విగ్రహం చోరీ అయ్యింది. దీని గురించి ఆలయ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విగ్రహం దొంగతనంపై మనస్తాపం చెందిన ఆలయ పూజారి నిరాహార దీక్ష చేపట్టారు. అయితే దొంగి�
Supreme Court | ప్రజల భద్రతే ముఖ్యం తప్ప.. మత విశ్వాసాలు కాదని దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. భారతదేశం లౌకిక దేశమని గుర్తుచేస్తూ రోడ్లు, రైల్వేట్రాక్లు ఆక్రమించిన ఆలయాలు, దర్గాలు, గురుద్వారాల�
ప్రతి గుడి ఆవరణలో జమ్మి చెట్టును నాటాలని చిలుకూరు బాలాజీ వేంకటేశ్వర స్వామి దేవాలయ ప్రధాన అర్చకులు రంగరాజన్, స్కంద సుబ్రహ్మణ్య స్వామి దేవాలయ పండితులు కోరారు.
Houses Set On Fire In Tripura | ఒక ఆలయంలో విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నేపథ్యంలో ఆందోళనకారులు రెచ్చిపోయారు. పలు ఇళ్లు, వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఉద్రిక్తతలను నివారించేందుకు భారీగా పోలీసులను మోహరించారు.
Tamil Nadu | తమిళనాడు (Tamil Nadu) రాష్ట్రంలో ఓ ఆలయ వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నిప్పుల గుండంపై నడుస్తున్న క్రమంలో ఏడేళ్ల బాలుడు కిందపడి గాయాలపాలయ్యాడు.
Children Killed | ఆలయం పక్కనున్న గోడ కూలడంతో 9 మంది పిల్లలు మరణించారు. మరి కొందరు చిన్నారులు గాయపడ్డారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున�
రాజ్యాంగ నైతికతను న్యాయవ్యవస్థలో అమలు చేయడం దేశ విభిన్నత్వానికి అవసరమని సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ అన్నారు. భారత రాజ్యాంగానికి న్యాయమూర్తులు సేవకులు మాత్రమే, యజమానులు కాదని తెలిపారు.