పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టపల్లి గ్రామంలోనీ నాగలింగేశ్వర స్వామి దేవాలయం రెండవ వార్షికోత్సవం వేడుకలను సోమవారం అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు , ప్రధా�
నస్రుల్లాబాద్ మండలంలోని మైలారం గ్రామ శివారులో గల కొచ్చర్ మైసమ్మ ఆలయానికి ఆదివారం బోధన్ పట్టణానికి చెందిన చింతామణి సప్తగిరి 11 గ్రాముల బంగారు రెండు గాజులను ఆలయ కమిటీ సభ్యులకు ఆయన ఆదివారం అందజేశారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలోని సీతారామచంద్రస్వామి, సంకట విభజన రామభక్త వీర హనుమాన్ బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబైంది. ఆలయాన్ని అందంగా అలంకరించి ఆలయం ఆవరణలో చలువ పందుళ్ల�
మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ జన్మదినోత్సవం పురస్కరించుకొని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ఈవో కొండపర్తి రాజకుమార్, ఆ�
Samantha | టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ఏ మాయ చేశావే సినిమాతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టింది. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు
Ketaki Sangameshwar | దక్షిణ కాశిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కేతకి సంగమేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల సౌకర్యార్థం గత ప్రభుత్వ హయంలో ఏర్పాటు చేసిన షవర్లు అధికారుల నిర్వహణ లోపంతో అస్తవ్యస్తంగా మారాయి.
Auction | చిగురుమామిడి, ఏప్రిల్ 25: మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం కొబ్బరికాయల వేలంపాటను ఆలయ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించారు.
Bodhan | శక్కర్ నగర్ : బోధన్ పట్టణంలోని శ్రీ సత్య సాయి బాబా మందిరంలో గురువారం ఆరాధన ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. శ్రీ సత్య సాయి బాబా శివైక్యం చెంది 14 సంవత్సరాలైన సందర్భంగా వివిధ కార్యక్రమాలను నిర్వహించారు.
kamareddy | మద్నూరు మండలంలో ప్రసిద్ధిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం సలాబత్పూర్ ఆంజనేయస్వామి ఆలయ హుండీని దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారుల ఆధ్వర్యంలో గురువారం లెక్కించారు. ఆలయానికి హుండీ ఆదాయం రూ.50,9370 వచ్చినట్లు అసిస
JAGITYAL | సారంగాపూర్ : మండలంలోని రేచపల్లి గ్రామ శివారు అటవీ ప్రాంతంలోనీ ప్రధాన రహదారికి అనుకుని ఉన్న శ్రీ గండి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పున నిర్మాణం చేపట్టి మూడు రోజులుగా ప్రతిష్ట వేడుకలు నిర్వహిస్తున్నార�
Jains protest | జైన దేవాలయం కూల్చివేతపై జైనులు నిరసన తెలిపారు. బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు స్టే ఆర్డర్ ఇచ్చినప్పటికీ తమ ఆలయాన్ని కూల్చివేశారని మండిపడ్డారు.
Top Portion Of Chariot Collapses | రథోత్సవంలో అపశృతి జరిగింది. తాడు తెగడంతో రథం పైభాగం కూలిపోయింది. దీంతో భక్తులు భయాందోళన చెందారు. దూరంగా పరుగెత్తారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
Boy Killed By Tiger | ఒక బాలుడు తన కుటుంబంతో కలిసి గుడికి వెళ్లాడు. వారంతా తిరిగి వస్తుండగా నానమ్మ చేయి పట్టుకుని నడుస్తున్న బాలుడిపై పులి దాడి చేసింది. అతడ్ని నోటకరుచుకుని పొదల్లోకి లాక్కెళ్లి చంపింది. ఇది చూసి అతడి �
man takes pics of woman's legs | ఆలయానికి వెళ్లిన వృద్ధుడు అనుచితంగా ప్రవర్తించాడు. తనకు ఎదురుగా కూర్చొన్న మహిళ కాళ్లను ఫొటో తీశాడు. గమనించిన ఆమె ఆ వృద్ధుడ్ని నిలదీసింది. దీంతో ఆ ఫొటోను అతడు డిలీట్ చేశాడు. ఈ వీడియో క్లిప్ స�