రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం బడంగ్పేట్లోని బాలాజీ వెంకటేశ్వరస్వామి ఆలయం.. మూడు వందల ఏండ్ల చరిత్ర కలిగిన గుడి. దేవాదాయధర్మాదాయ శాఖ పరిధిలో 6సీ కేటగిరీలో ఉన్నది. వందల ఏండ్లుగా నిత్యపూజాదికాలతో, స్థ�
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారికి ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) రమాదేవి, సిబ్బందిపై 30 మంది గ్రామస్థ�
ఆంధ్రప్రదేశ్లోని పురుషోత్తపట్నంలో ఉన్న భద్రాద్రి దేవస్థాన భూముల్లో జరుగుతున్న ఆక్రమణలను, పక్కా భవన నిర్మాణాలను అడ్డుకునేందుకు వెళ్లిన ఆలయ కార్యనిర్వహణ అధికారిణి (ఈవో)పైనా, 30 మంది సిబ్బందిపైనా ఆ గ్రామ�
ఉమ్మడి వరంగల్ జిల్లాలో వివిధ ఆలయాలకు సంబంధించి 1,295 ఎకరాల భూములు అన్యాక్రాంతం అవుతున్నాయని వాటిలో సోలార్ ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ వరంగల్ ఏసీ రామాల సునీత తెలిపారు. శుక్రవారం
ఆలయాల అభివృద్ధికి అవసరమైన మాస్టర్ప్లాన్ రూపొందించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. ఈమేరకు రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను పరిశీలించి ప్రణాళిక సిద్ధం చేయాలని ప్రభుత్వ ధార్మిక సలహాద�
దేవాదాయ భూముల్లో అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వానికి నివేదిక అందించేందుకు మేడ్చల్ జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. మేడ్చల్ జిల్లాలోని దేవాదాయ భూముల్లో సుమారు 221 అక్రమ నిర్మాణాలు ఉన్నట్లు రెవెన్యూ యంత్రాంగం
ఆలయ భూములు కబ్జాకోరల్లో చిక్కుకున్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 423 దేవాలయాల పరిధిలో 800కుపైగా ఎకరాలు కబ్జాదారుల చేతుల్లోకి వెళ్లాయి. ఇప్పటికే ఆక్రమణలను గుర్తించి, ఆ భూముల పరిరక్షణకు దేవాదాయ శాఖ ఎప్పటికప�
త్రిసభ్య కమిటీ నివేదిక ఆధారంగా దేవాదాయ భూముల పరిశీలనకు అధికార యంత్రాంగం సిద్ధమవుతుంది. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా తూంకుంట మున్సిపాలిటీ పరిధిలోని దేవరయాంజల్లో ఉన్న 1350 ఎకరాల దేవాదాయ భూములను పరిశీలించ�
దేవాలయ భూములకు జియో ట్యాగింగ్లో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ సర్కారు మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో దేవాలయ ప్రభుత్వ భూములను గుర్తించి కబ్జాలకు గురికాకుండా ప్రత్యేక చర్యలు తీసుకు
ఆలయ భూముల పరిరక్షణలో భాగంగా రంగారెడ్డి, వికారాబాద్, కామారెడ్డి జిల్లాల పరిధిలో 48 ఎకరాలకు పైగా ఆలయ భూములు, ఇతర ఆస్తులను ఆక్రమణదారుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు దేవాదాయశాఖ ప్రకటించింది.
ఆలయాల భూముల విషయంలో ఇనాందార్ అనుభవదారుడి కాలం పహానీలో లేకపోవడంతో వివిధ గ్రామాల్లోకి వంశ పారంపర్య అర్చకులు లబ్ధి పొందలేక పోతున్నారని చిలుకూరి బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు, సంఘం గౌరవ అధ్యక్షుడు రంగరాజ