ఆలయ భూముల జియో ట్యాగింగ్ పనులను త్వరితగతిన చేపట్టాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ కార్యాలయంలో ఉన్నతాధికారులత�
ఆలయ భూములు అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకోవాలని దేవాదాయశాఖ ముఖ్యకార్యదర్శి శైలజా రామయ్యర్ అధికారులను ఆదేశించారు. ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయంలో శాఖ ఉన్నతాధికారులతో బుధవారం ఆమె ప్రత్యేక సమీక్ష న
ఆలయ భూములు అన్యాక్రాంతం, ఆక్రమణలకు గురికాకుండా పటిష్టమైన పరిరక్షణ చర్యలు చేపడుతున్నట్లు దేవాదాయ శాఖ భూముల పరిరక్షణ ప్రత్యేక డిప్యూటీ కలెక్టర్ అనిత, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ శేఖర్ తెలిపారు.
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా దేవరయాంజాల్లోని సీతారామచంద్రస్వామి దేవాలయ భూముల కబ్జాపై విచారణ జరిపిన ఐఏఎస్ అధికారుల కమిటీ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను సమర్పించినట్టు విశ్వసనీయంగా తెలిసి
టీడీపీ హయాంలో దేవాలయాలకు చెందిన భూములు అన్యాక్రాంతమయ్యాయని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఆరోపించారు. కోట్ల రూపాయలు దోచుకున్నా చంద్రబాబు ప్రభుత్వం చూస్తూ కూర్చున్నదని...
సర్వే చేసి ఆన్లైన్లో నమోదు.. ఆపై జియో ట్యాగింగ్ ఇప్పటి వరకు 2357 ఎకరాల దేవాలయ భూములు స్వాధీనం మేడ్చల్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): దేవాదాయ భూముల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నది. ఆక్ర�
లీజు బకాయిల వసూళ్ల కోసం ప్రత్యేక డ్రైవ్ సేవలకు ఉపయోగించని ఆభరణాలను గోల్డ్ డిపాజిట్ స్కీమ్లో జమ చేయాలి దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదేశం లీజు బకాయిల వసూళ్లకు ప్రత్యేక డ్రైవ్ సేవలకు ఉపయోగించని
ఆ భూములపై పూజారికి హక్కులుండవు ఆస్తుల నిర్వహణకే వారు పరిమితం భూ రికార్డుల్లో దేవుడి పేరే రాయాలి సుప్రీంకోర్టు కీలక తీర్పు న్యూఢిల్లీ: గుడికి చెందిన మాన్యం భూములకు దేవుడే యజమాని అని, పూజారిని ‘భూమిస్వామ�
భూ పత్రాలపై ఆరా తీస్తున్న విచారణ కమిటీ ఎండోమెంట్ అధికారుల ఉరుకులు పరుగులు అవినీతి అధికారుల వెన్నులో వణుకు హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (నమస్తే తెలంగాణ): దేవరయాంజాల్లోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం