తుఫాను ప్రభావంతో వాతావరణంలో కలుగుతున్న మార్పులు మిరప పంటపై ప్రభావం చూపుతున్నాయి. వివిధ రకాల తెగుళ్లు వ్యాపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం నుంచీ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో మొక్కల్�
మిగ్జాం తుఫాన్ భయపెడుతున్నది. నాలుగు రోజులుగా ఒకటే ఇగం పెడుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు పడిపోవడం, రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువ నమోదవుతుండడంతో చలి పులి మరింత భయపెడుతున్నది.
అసలే శీతాకాలం.. దానికి మిగ్జాం తుఫాను తోడై తెలంగాణ పల్లెలపై దట్టమైన పొగమంచు కమ్ముకున్నది. నాలుగురోజులుగా చీకటిపోయి పగలు వచ్చినా మంచు మబ్బులు తొలగడంలేదు.
నిర్మల్ జిల్లా వ్యాప్తంగా మిగ్జాం తుఫాన్ ప్రభావంతో వాతావరణంలో ఒక్కసారిగా భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. చాలా చోట్ల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో చలి తీవ్రత పెరిగింది.
మిగ్జాం తుఫాన్ తెచ్చిన చలితో ఉమ్మడి జిల్లా ప్రజలు గజగజ వణుకుతున్నారు. మూడురోజులుగా చిరుజల్లులు కురుస్తుండడంతోపాటు చలిగాలులు వీస్తుండడంతో బయటకు రావాలంటే బెంబేలెత్తుతున్నారు.
రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. పగటిపూట సాధారణ ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో రాత్రి కనిష్ఠంగా నమోదవుతున్నాయి. అయితే, చలి నుంచి రక్షణ పొందేందుకు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
రోజురోజుకూ ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో చలి తీవ్రత ఎక్కువై పొగ మంచు పల్లెలను కమ్మేస్తోంది. వారం రోజులుగా పొగమంచు మూలంగా రామాయంపేట, నిజాంపేట మండలాల్లో చుట్టు పక్కల ఉన్న గ్రామాలన్నింటినీ ఈ పొగమంచు కమ్మేస్తు
ఉమ్మడి రాష్ట్రంలో కరువు కాటకాలకు నిలయమై.. మోడువారిన సూర్యాపేట ప్రాంతం నేడు అత్యంత అహ్లాదకరంగా మారింది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతోపాటు ఉద్యమ రీతిన చేపడుతున్న హరితహారం.
తెలంగాణలో వర్షాలపై హైదరాబాద్ వాతావరణ శాఖ కీలక అప్డేట్ ఇచ్చింది. ఈ నెల 9 వరకు రాష్ట్రంలో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. బంగాళాఖాతం నుంచి దక్షిణ ద్వీపకల్ప భారతదేశం, అలాగే బం గాళాఖాతంపై ద్ర�
తెలంగాణలో ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పడుతున్నాయి. వారం క్రితం వరకు సాధారణం కంటే ఎక్కువ ఉండగా, ప్రస్తుతం సాధారణం కన్నా రెండు నుంచి ఐదు డిగ్రీల సెల్సియస్ తక్కువ ఉష్ణోగ్రత నమోదవుతున్నది.
Telangana | రాష్ట్రంలో గజగజ మొదలైంది. చలి వణికిస్తోంది. నాలుగైదు రోజుల క్రితం వరకు పగలు, రాత్రి సమయాల్లో ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. నైరుతి రుతుపవనాలు తిరుగుముఖం పట్టడంతో తెలంగాణ వైపు