ఈశాన్యం వైపు నుంచి వీస్తున్న చలిగాలుల ప్రభావంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగింది. రోజురోజుకు పడిపోతున్న ఉష్ణోగ్రతలతో జనం చలితో వణికిపోతున్నారు. చలి ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాపై తీవ్రంగా ఉంది.
జిల్లాలో రోజురోజుకూ ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఈ వారం ఆరంభం వరకు సాధారణ స్థితిలో ఉన్న ఉష్ణోగ్రతలు పడిపోవడంతో చలి విజృంభిస్తున్నది. వారం క్రితం చలి తీవ్రత తగ్గినా నాలుగు రోజులు నుంచి మళ్లీ చలి పెరుగుతున�
Covid-19 | తూర్పు తీరం నుంచి బలమైన గాలుల కారణంగా మూడు, నాలుగు రోజుల నుంచి చలి విజృంభిస్తున్నది. వాతావరణ మార్పుల కారణంగా ఇప్పటికే వేలాది మంది జలుబు, దగ్గుతో సతమతమవుతుండగా కరోనా హెచ్చరికలు మరింత వణుకు పుట్టిస్తు�
రానున్న ఐదు రోజులు జిల్లాలో చలి తీవ్రత పెరగనున్నందున ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని కేవీకే వాతావరణ విభాగం శాస్త్రవేత్త శ్రీలక్ష్మి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈశాన్య, తూర్పు దిశల నుంచి రాష�
వేకువజామున మంచు దుప్పటి కప్పుకొంటున్నది. పది రోజులుగా ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయికి పడిపోవడంతో మంచు కురుస్తూ చలి చంపేస్తోంది. ఉదయం 9గంటలు దాటినా మంచు కురుస్తూనే ఉండడంతో ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకునేలా �
జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతున్నది. వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో ఉదయం నుంచి రాత్రి వరకు చల్లటి గాలులు వీస్తున్నాయి. వారం రోజుల నుంచి పగటి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి.
ఉమ్మడి జిల్లాను చలి వణికిస్తున్నది. ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోగా.. తీవ్రత పెరిగింది. సాయంత్రం ఆరింటి నుంచి ఉదయం తొమ్మిది గంటల దాకా పొగమంచు కమ్మేస్తున్నది.
చలి తీవ్రత పెరుగుతూ ప్రజలను గజగజ వణికిస్తున్నది. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతుండడంతో ఇటు ఆరోగ్యంపై ప్రభావం పడుతున్నది. గత పది రోజులుగా చలిగాలుల ప్రభావం ఎక్కువ కావడంతో ఇటు పల్లె, పట్టణ ప్రాంతా�
మంచిర్యాల జిల్లాలో చలి తీవ్రత రోజురోజుకూ పెరిగిపోతున్నది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 30 డిగ్రీలలోపే ఉండగా, ఇక కనిష్ట ఉష్ణోగ్రతలు నిత్యం పడిపోతున్నాయి. ఈ నేపథ్యంలో మంచిర్యాల జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నుం
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను చలి వణికిస్తోంది. గడిచిన మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత భారీగా పెరిగింది. కనిష్ట ఉష్ణోగ్రతలు 12 డిగ్రీలుగా నమోదవుతున్నాయి. ఉదయం, రాత్రి సమయాల్లో చలి తీవ్రత అధికంగా ఉండటంతో ఏజ
చలి పులి భయపెడుతున్నది. రోజురోజుకూ తీవ్రత పెరుగుతున్నది. రాత్రి ఉష్ణోగ్రతలు వేగంగా పడిపోతుండగా, ప్రజల ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తున్నది. ముఖ్యంగా గుండెపోట్ల ముప్పు పొంచి ఉన్నది.
తుఫాను ప్రభావంతో వాతావరణంలో కలుగుతున్న మార్పులు మిరప పంటపై ప్రభావం చూపుతున్నాయి. వివిధ రకాల తెగుళ్లు వ్యాపిస్తుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వారం నుంచీ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడంతో మొక్కల్�