రాష్ట్రంలో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. దక్షిణ తెలంగాణ నుంచి దక్షిణ తమిళనాడు వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఉపరితల ద్రోణి ఆవరించి ఉంది. దీంతో మరాఠ్వాడా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కర్ణాటక అ
చలికాలం నుంచి ఒక్కసారిగా పెరిగిపోయిన పగటి ఉష్ణోగ్రతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా నగరంలోని ప్రజలు ఎండల ధాటికి ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ క్రమంలో వాతావరణ శాఖ రాష్ట్ర ప్రజలకు తీపి కబురు అంది
వేసవి కాలం ఆరంభంలోనే ఎండలు దంచికొడుతున్నయ్. రోజురోజుకూ పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. జిల్లాలో గత వారం రోజులుగా అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
ఈ ఏడాదిలో మార్చి రాక ముందే ఎండలు కొడుతున్నాయి. హైదరాబాద్తోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే పగటి ఉష్ణోగ్రతలు పెరిగాయి. పలు ప్రాంతాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 19 డిగ్రీలు, గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 డిగ్రీలుగా నమోద�
వచ్చే నెల రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నార�
ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్�
గత ఏడాది భూమిపై సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ తాజాగా పేర్కొన్నది. 2023 ఏడాది ఉష్ణోగ్రతల వివరాల్ని విడుదల చేసింది.