అప్పుడే భానుడు ప్రతాపం చూపుతున్నడు. వారం నుంచి ఉదయం తొమ్మిది గంటలకే సుర్రుమంటున్నడు. మధ్యాహ్నంకల్లా మాడు పగులగొడుతున్నడు.
మార్చి మొదటి వారంలోనే గరిష్ఠంగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రజలు బెంబేలెత్తుతున్నరు. మధ్యాహ్నం వేళ ఇండ్ల నుంచి బయటికి వెళ్లేందుకు జంకుతున్నారు.
– కరీంనగర్, స్టాఫ్ ఫొటోగ్రాఫర్