గ్రేటర్లో ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. మంగళవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 38.2డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రతలు 24.5డిగ్రీలు, గాలిలో తేమ 30శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద�
అప్పుడే భానుడు ప్రతాపం చూపుతున్నడు. వారం నుంచి ఉదయం తొమ్మిది గంటలకే సుర్రుమంటున్నడు. మధ్యాహ్నంకల్లా మాడు పగులగొడుతున్నడు. మార్చి మొదటి వారంలోనే గరిష్ఠంగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రజలు
వాతావరణ మార్పులు, భూతాపం కారణంగా ఉష్ణోగ్రతలు పెరిగిపోతున్నాయి. మార్చి ప్రారంభం నుంచే పగటి పూట గరిష్ఠ ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి. ఉమ్మడి నిజామాబాద్పై భానుడి ప్రతాపం క్రమంగా పెరుగుతున్నది.