వచ్చే నెల రెండోవారం నాటికి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ నాగరత్న ఒక ప్రకటనలో తెలిపారు. శీతాకాలం ముగింపు దశకు రావడంతో చలి తీవ్రత క్రమంగా తగ్గుతుందని పేర్కొన్నార�
ప్రకృతిలో జరిగే మార్పులకు అనుగుణంగా మారే జీవులే మనుగడ సాగిస్తాయి.. లేదంటే అంతరించిపోతాయి’.. డార్విన్ జీవ పరిణామ సిద్ధాంత సారాంశం ఇది. ప్రస్తుతం పర్యావరణ మార్పులతో కలుగుతున్న విపరీత పరిణామాలకు గుల్మార్�
గత ఏడాది భూమిపై సగటు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదయ్యాయని యూరోపియన్ వాతావరణ ఏజెన్సీ తాజాగా పేర్కొన్నది. 2023 ఏడాది ఉష్ణోగ్రతల వివరాల్ని విడుదల చేసింది.
‘తెలి మంచు కరిగిందీ తలుపు తీయనా ప్రభూ..’ అన్నారు ఎప్పుడో పాతికేళ్ల క్రితం వచ్చిన ‘స్వాతికిరణం’ సినిమాలో గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి. తాజా మంచు దుప్పట్లను గనుక ఆయన చూసి ఉండుంటే ‘తెల్లవారిపోయిన�
రెక్కాడితే గానీ డొక్కాడని వాళ్లు ఎందరో.. కాలం ఏదైనా వారి పరుగు మాత్రం ఆగదు. ప్రస్తుతం కనిష్ఠ ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండడంతో చలి పంజా విసురుతున్నది.
బారెడు పొద్దెక్కినా పొగమంచు వీడడం లేదు. ఉమ్మడి జిల్లాలో రోజురోజుకూ రాత్రి ఉష్ణోగ్రతలు పడిపోతుండడం.. చలి తీవ్రత అంతకంతకూ ఎక్కువవుతుండడంతో జనం ఇళ్ల నుంచి బయటకు రావాలంటే జంకుతున్నారు.
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు పడి పో తుండడంతో చలి తీవ్రత అధికమైనది. దీనికి తోడు ఉదయం సమయాల్లో పొగమంచు కమ్మేస్తుండడంతో ప్రజలు, వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు.
చలి వణికిస్తున్నది. ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పడిపోతుండగా, ఉమ్మడి జిల్లా మరింత శీతలంగా మారుతున్నది. పల్లె ప్రాంతాలే కాదు, పట్ణణ ప్రాంతాల్లోనూ మంచు దట్టంగా కురుస్తున్నది.
రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిపోయింది. ఈశాన్యం నుంచి బలంగా గాలులు వీస్తుండటంతో వారం పది రోజులుగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. ఇండ్ల నుంచి బయటికి వెళ్లాలంటే జనం వణికిపోతు