రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 వరకు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని వైద్యారోగ్యశాఖ సూచించింది.
రాష్ట్రంలో వచ్చే ఐదు రోజులు ఉష్ణోగ్రతలు మరింత తీవ్రంగా ఉంటాయని, ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలకు వడగాల్పుల ముప్పు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయని హైదరాబాద్ వాతావరణశాఖ సూచించింది.
మంచిర్యాల జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం తొమ్మిదింటి నుంచే భానుడు ప్రతాపం చూపుతున్నాడు. జనం బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. మధ్యాహ్నం రోడ్లు, ప్రధాన చౌరస్తాలు నిర్మానుష్యంగా మారుతున్నాయి.
Temperatures | దేశ రాజధాని సహా ఉత్తర భారతంలో ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయి. గత 4 సీజన్ల కంటే 4 శాతం అధికంగా ఉష్ణోగ్రతలు నమోదైనట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ముఖ్యంగా మూడు, నాలుగు రోజులుగా అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాత్రివేళ ఉక్కపోతతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.
రాష్ట్రంలో ఆదివారం నుంచి పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దక్షిణ దిశ నుంచి కిందిస్థాయి గాలులతో వచ్చే 5 రోజుల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీల వరకు పెరుగుత�
రెండు రోజులు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినా గురువారం భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కివుతున్నారు. సంగారెడ్డి పట్టణంలో భానుడి భగభగల నుంచి తమను తాము రక్షించుకునేందుకు పిల్లలు,
అప్పుడే భానుడు ప్రతాపం చూపుతున్నడు. వారం నుంచి ఉదయం తొమ్మిది గంటలకే సుర్రుమంటున్నడు. మధ్యాహ్నంకల్లా మాడు పగులగొడుతున్నడు. మార్చి మొదటి వారంలోనే గరిష్ఠంగా 38 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, ప్రజలు
వేసవి ప్రారంభమైందో లేదో అప్పుడే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 4 నుంచి 5 డిగ్రీల మేర ఒక్కసారిగా పెరిగింది. ఇప్పటికే అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలకు చేరుకున్నాయి. ఉత్తర తెల�