Stock Market | వారంలో రెండోరోజైన మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో సానుకూల ప్రవనాలతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. రియాల్టీ మినహా అన్న�
కన్నడంలో విజయం సాధించిన ‘అపాయవీడి హెచ్చరిక’ చిత్రం తెలుగులో ‘డేంజర్ బాయ్స్'గా రాబోతున్నది. శ్రీరంగం సతీష్కుమార్ తెలుగు అనువాద వెర్షన్ను అందిస్తున్నారు.
తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్-2025 తెలుగు ఎడిషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నది. ఈ నివేదిక ఇంగ్లిష్ ఎడిషన్ మార్చి నెలలోనే విడుదల కాగా, తెలుగు ఎడిషన్ నేటికీ విడుదల కాలేదు. ఫలితంగా పోటీ పరీక్షల అభ్యర�
ప్రభుత్వ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లగొండ జిల్లా తెలుగు ఫోరం డిమాండ్ చేసింది.
Sanskrit | జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ సారస్వత పరిషత్తు ఇంటర్మీడియట్ విద్యా శాఖను డిమాండ్ చేసింది.
మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించ�
doctorate | చిగురుమామిడి, ఏప్రిల్ 3: మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన తోట శారద తెలుగు విభాగంలో డాక్టరేట్ సాధించింది. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ శారదకు డాక్టరేట్ ప్రకటించార
రాజకీయాలు తనకు పూర్తి కాల ఉద్యోగం కాదని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వెల్లడించారు. అంతిమంగా తాను ఒక యోగినేనని ఆయన చెప్పారు. బుధవారం పీటీఐ ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) నిర్వహించిన గ్రూప్-1 ప్రధాన పరీక్షలో తెలుగు మీడియంలో రాసిన అభ్యర్థులకు తక్కువ మార్కులు, ఇంగ్లీష్ మీడియంలో రాసిన అభ్యర్థులకు ఎక్కువ మార్కులు వచ�
ఒక ప్రశ్నపత్రానికి బదులు మరో ప్రశ్నపత్రం పంపిణీ చేయడంతో పదో తరగతి తెలుగు పరీక్ష రెండు గంటలు ఆలస్యంగా జరిగిన ఘటన మంచిర్యాల జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం చోటుచేసుకుంది.
తెలుగు సాహిత్యరంగంలో ఆంధ్ర ప్రాంత సాహిత్య వికాసానికి కారణం ఆ ప్రాంతం ఆంగ్లేయుల పాలనలో ఉండటం ఒక కారణమైతే, పాఠశాల స్థాయి నుంచే ఆంగ్లభాష అమలు కావడం మరో కారణమని, తెలంగాణలో ఆధునిక వికాసం లేదని, దానికి కారణం ఉర
Telugu | దేశాన్ని సైనికులు కాపాడినట్లుగానే.. తెలుగు భాషను భాషాభిమానులు కాపాడుకోవాలని హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి రజిని అన్నారు. లక్డీకపూల్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ అండ్ కామర్స్ క