Guest Faculty | పరిగి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లుగా బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పద్మావతి తెలిపారు.
Guest Faculty | షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఆంగ్ల భాష గురించి గొప్పలు చెప్పుకుంటున్నా ఆ భాష మాట్లాడే వారు ఈనాటికీ అల్ప సంఖ్యాకులేనని మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు అన్నారు. గ్రామాలతో సహా తెలుగు అంతటా పరిఢవిల్లుతున్నదని చెప్పా
నాగార్జున తన కెరీర్లో కీలకమైన మైలురాయికి చేరువయ్యారు. త్వరలోనే 100వ చిత్రం చేయబోతున్నారాయన. న్యూ టాలెంట్తో పనిచేసేందుకు ఉత్సాహం చూపించే నాగ్.. తమిళంలో ఒకే ఒక్క సినిమాను తెరకెక్కించిన రా.కార్తీక్కి తన
భాషా పరిశోధకునిగా, సాహిత్య విమర్శకునిగా, వ్యాకరణ పండితునిగా, ఆచార్య వర్యునిగా లబ్ధప్రతిష్టులైన వారు ఆచార్య తుమాటి దొణప్ప. ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో పాతికేండ్లకు పైచిలుకు�
Comedian | సినీ పరిశ్రమలో కొందరు ప్రముఖుల జీవితాలు చాలా దారుణంగా ఉంటాయి. సంపాదించింది అంతా జాగ్రత్త లేకుండా ఖర్చు చేసి చివరి దశలో చాలా ఇబ్బందులు పడుతుంటారు.
‘పొలాలనన్ని, హలాల దున్ని..’ అనే మాటలు ఎంత ప్రఖ్యాతమో, ‘జుట్టంతా ఉంగరాలు.. మెరిసేటి కండరాలు...’ అనేవి కూడా మరెంతో పరిచితం, ఆకర్షణీయం. పెద్దగా వాడని, ఇలా స్ఫురించని పదాలు వాడటం వల్ల రెండోది మరింత ఆశ్చర్యాన్ని క�
Stock Market | వారంలో రెండోరోజైన మంగళవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. గ్లోబల్ మార్కెట్లో సానుకూల ప్రవనాలతో మార్కెట్లు లాభాల్లో మొదలయ్యాయి. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడికి గురయ్యాయి. రియాల్టీ మినహా అన్న�
కన్నడంలో విజయం సాధించిన ‘అపాయవీడి హెచ్చరిక’ చిత్రం తెలుగులో ‘డేంజర్ బాయ్స్'గా రాబోతున్నది. శ్రీరంగం సతీష్కుమార్ తెలుగు అనువాద వెర్షన్ను అందిస్తున్నారు.
తెలంగాణ సోషియో ఎకనమిక్ అవుట్లుక్-2025 తెలుగు ఎడిషన్ విడుదలలో జాప్యం జరుగుతున్నది. ఈ నివేదిక ఇంగ్లిష్ ఎడిషన్ మార్చి నెలలోనే విడుదల కాగా, తెలుగు ఎడిషన్ నేటికీ విడుదల కాలేదు. ఫలితంగా పోటీ పరీక్షల అభ్యర�
ప్రభుత్వ కళాశాలల్లో ద్వితీయ భాషగా తెలుగు స్థానంలో సంస్కృతం ప్రవేశపెట్టడాన్ని తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ వెంటనే ఉపసంహరించుకోవాలని నల్లగొండ జిల్లా తెలుగు ఫోరం డిమాండ్ చేసింది.
Sanskrit | జూనియర్ కళాశాలల్లో ద్వితీయ భాషగా సంస్కృతాన్ని ప్రవేశపెట్టాలన్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని తెలంగాణ సారస్వత పరిషత్తు ఇంటర్మీడియట్ విద్యా శాఖను డిమాండ్ చేసింది.
మార్కుల కోసం విద్యార్థులను మాతృభాషకు దూరం చేయడం మంచిదికాదని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు (M Venkaiah Naidu) అన్నారు. ఇంటర్ ద్వితీయ భాషగా సంస్కృతం ఉంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసి విచారించ�
doctorate | చిగురుమామిడి, ఏప్రిల్ 3: మండలంలోని ఇందుర్తి గ్రామానికి చెందిన తోట శారద తెలుగు విభాగంలో డాక్టరేట్ సాధించింది. ఈ మేరకు కేయూ పరీక్షల నియంత్రణ అధికారి ప్రొఫెసర్ కట్ల రాజేందర్ శారదకు డాక్టరేట్ ప్రకటించార