థాయిలాండ్లో వ్యాను బోల్తాపడిన ఘటనలో అందులో ప్రయాణిస్తున్న 11 మంది సజీవదహనమయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నారు. వీరంతా లూనార్ ఇయర్ సెలవులకు బ్యాంకాక్ వెళ్తూ ప్రమాదానికి గురయ్యారు.
రాజస్థాన్ అసెంబ్లీలో బీజేపీ సభ్యులు హంగామా సృష్టించారు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకున్నారు. గవర్నర్ ప్రసంగం పూర్తిచేయకుండానే సభను వీడారు. ఆర్ఎల్పీ సభ్యులు కూడా ఆందోళన చేయడంతో వారిని ఒకరోజుపాటు సభ
Anil Deshmukh | సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన కేసులో మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ముఖ్కు బెయిల్ మంజూరు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు �
Minister Jagadish Reddy | తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అభివృద్ధి పథకాలతో ప్రతి ఒక్కరి ఆదాయం పెరిగిందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. ఓ పెద్ద మనిషి నాగార్జున సాగర్ నియోజకవర్గంలో 15 ఏళ్లుగా మంత్రిగా ఉండి మంచినీళ్లు , రో
భారత ఆర్మీ చీఫ్ స్టాఫ్ మనోజ్ పాండే అరుణాచల్ప్రదేశ్లో పర్యటిస్తున్నారు. సరిహద్దులోని ఇండియన్ పోస్టులను సందర్శించి అక్కడి జవాన్లతో మాట్లాడారు. వారి అంకితభావాన్ని ప్రశంసించారు.
Minister Gangula | దేశంలో ఎక్కడాలేని పథకాలు తెలంగాణలోనే అమలవుతున్నాయని, ఆడబిడ్డ పెళ్లికి రూ.లక్ష ఆర్థిక సహాయం అందిస్తున్న ఏకైన సీఎం కేసీఆర్ అని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
Minister Dayakar Rao | స్వచ్ఛంద సంస్థలకు బాల వికాస ఆదర్శమని, సామాజిక సేవలో సంస్థ నెంబర్ వన్ అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ప్రశంసించారు. బాల వికాస సమాజ అభివృద్ధి పథకాల నాయకుల జాతీయ స్థాయి మహాసభ కీసరగుట్టలో జరిగి�
మహారాష్ట్రలో కొత్త రాజకీయ కూటమి ఏర్పాటైంది. బీజేపీని ఢీకొనేందుకు ఉద్దవ్ ఠాక్రే-ప్రకాశ్ అంబేడ్కర్ చేతులు కలిపారు. రానున్న ముంబై నగర పాలక సంస్థ ఎన్నికల్లో కూటమిగా పోటీ చేస్తామని ప్రకటించారు.
గుజరాత్ మోర్బీ వంతెన రెనోవేషన్ చేపట్టిన సంస్థ యజమాని అరెస్ట్కు పోలీసులు వారంట్ జారీ చేశారు. వంతెన కూలిన 3 నెలల తర్వాత చర్యలకు దిగడంతో సర్వత్రా విమర్శలు ఎదురవుతున్నాయి.
లడఖ్లో నానాటికి వాతావరణ పరిస్థితులు తీసికట్టుగా తయారవడం పట్ల సామాజిక సంస్కరణవాది సోనమ్ వాంగ్చుక్ విచారం వ్యక్తం చేశారు. లడఖ్ను కాపాడేందుకు ప్రధాని మోదీ తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు.
భారత్ చరిత్రలోనే అత్యంత వేగంగా నిర్మించిన సబ్మెరైన్ ఐఎన్ఎస్ వగీర్ (INS Vagir) నౌకాదళంలోకి చేరింది. వగీర్ రాకతో భారత నౌకాదళ శక్తి సామర్థ్యాలు మరింత మెరుగుపడతాయని ఈ సందర్భంగా నౌకాదళం పేర్కొంది.
విశాఖ పెందుర్తిలో ఈ నెల 27 నుంచి చతుర్వేద హవనం నిర్వహిస్తున్నారు. ఐదురోజులపాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. ఏర్పాట్లను టీటీడీ జేఈఓ సదాభార్గవి పరిశీలించారు.
తమిళనాడులో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అరక్కోణంలోని కిల్వీడి గ్రామంలో నిర్వహించిన ఆలయ ఉత్సవంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రేన్ కూలి నలుగురు వ్యక్తులు మరణించారు. మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు.