పబ్లిక్గా డ్యాన్స్ చేసిన ఓ జంటకు ఇరాన్ కోర్టు ఒకటి 10 ఏండ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. వీరి డ్యాన్స్ నిరసనకారులకు మద్దతుగా ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు మన కేంద్ర బడ్జెట్ సమర్పించే విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రస్తుతం పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
చెవిలో నొప్పి వచ్చినప్పుడు మనం లైట్ తీసుకుంటాం. అలాకాకుండా ఆ సమస్యపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్లో వినికిడి సమస్య రాకుండా చూసుకోవచ్చు. దీనికి జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలి.
తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం కన్నుల పండువగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉడిపి పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్రతీర్థస్వామి కూడా హాజరయ్యారు.
ప్రతిష్ఠాత్మక 12వ వేటూరి కవితా పురస్కారం ప్రఖ్యాత కవి, గాయకుడు, పద్మశ్రీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు లభించింది. సినీ, గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 88వ జయంతి సందర్భంగా సోమవారం ఏపీలోని కాకినాడ జిల్లా తునిచ
రాష్ర్టానికి వచ్చే ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద 12 కోట్ల పనిదినాలు కేటాయించాలని పంచాయతీరాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు కేంద్రాన్ని కోరారు. రాష్ట్రంలో పంచాయతీరాజ్ రోడ్ల నిర్వహ
తెలంగాణ కళారూపాలు పేరిణి నాట్యం, గుస్సాడి నృత్యం ఢిల్లీవాసులను మంత్రముగ్ధులను చేశాయి. సోమవారం ఢిల్లీలోని ఎర్రకోట ఎదురుగా ఉన్న లాన్స్లో, జ్ఞాన్పథ్ వద్ద తెలంగాణకు చెందిన కళాకారులు ‘భారత్ పర్వ్-2023’ల�
Taraka Ratna | నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని నారాయణ హృదయాలయ వైద్యులు తెలిపారు. ఈ మేరకు సోమవారం తారకరత్న ఆరోగ్యంపై ఆసుపత్రి వైద్యులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు.
Sankranti Celebrations | కాకతీయ సాంస్కృతిక పరివారం ఆధ్వర్యంలో సింగపూర్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ అండ్ డిజైన్ లో తెలుగువారు ఘనంగా సంక్రాంతి సంబురాలు జరుపుకున్నారు.
హిమాచల్ప్రదేశ్ గవర్నర్ పేరిట నకిలీ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసిన దుండగులు.. డబ్బు కావాలంటూ రిక్వెస్టులు పంపుతున్నారు. దీనిపై రాజ్భవన్ వర్గాలు సిమ్లా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింద�
చండీగఢ్లో జీ 20 ప్రతినిధుల సన్నాహక సమావేశాలు జరుగుతుండగా.. బాంబ్ ఉన్నట్లు ఫోన్ కాల్ వచ్చి పోలీసులను హైరానా పెట్టింది. పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు చేపట్టి నకిలీ కాల్గా తేల్చారు.