ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక సందర్భంగా గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. దాంతో మేయర్ ఎన్నిక వాయిదా పడింది. మేయర్ పదవిని కైవసం చేసుకునేందుకు బీజేపీ చేసిన కుట్రను ఆప్ విజయవంతంగా అడ్డుక
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో జనవరి 28న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
చండీగఢ్ జిల్లా కోర్టుకు బాంబు బెదిరింపే లేఖ వచ్చింది. దాంతో కోర్టు కాంప్లెక్స్ను ఖాళీ చేసిన పోలీసులు సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. బాంబును గుర్తించే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమై ఉన్నాయి.
షాంఘై సమ్మిట్కు రావాల్సిందిగా పాకిస్తాన్ విదేశాంగ మంత్రి, చీఫ్ జస్టిస్కు భారత్ ఆహ్వానం పంపింది. అయితే, వీరు హాజరయ్యేది మాత్రం అనుమానంగానే ఉన్నది. తమ ప్రతినిధులను పంపాలని నిర్ణయించినట్లు సమాచారం.
తిరుమలలో నో ఫ్లైజోన్ హెచ్చరికలు ఉన్నప్పటికి కొంత మంది డ్రోన్ల సహాయంతో చేస్తున్న దృశ్యాల చిత్రీకరణనను పూర్తిగా అడ్డుకునేందుకు టీటీడీ సీరియస్గా దృష్టిని సారించింది.
ఢిల్లీ మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు బీజేపీ కుట్రలు పన్నుతున్నది. ఆప్కు సంఖ్యాబలం ఉన్నప్పటికీ పోలీసులను అడ్డుపెట్టుకుని గెలిచేందుకు ప్రయత్నిస్తున్నది. ఇప్పటికే సమావేశ మందిరంలోకి పెద్ద ఎత్తున
నూతనంగా నిర్మించిన తెలంగాణ సచివాలయ భవన ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఫిబ్రవరి 17న ఉదయం 11:30 నుంచి 12:30 గంటల మధ్య ముఖ్యమంత్రి కేసీఆర్.. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయ భవనాన్ని ప్రారంభించనున్నారు.
అరుణాచల్కు సమీపంలో అతిపెద్ద ఆనకట్ట నిర్మించేందుకు డ్రాగన్ దేశం పావులు కదుపుతున్నది. దీని ద్వారా మన దేశంపై కృత్రిమ వరదల ముప్పును తీసుకొచ్చేందుకు కుట్ర పన్నింది.
Minister Harish Rao | రంగనాయక్ సాగర్ ప్రాజెక్టును పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. సిద్ధిపేట పట్టణ శివారు ఎల్లమ్మ ఆలయం వద్ద నుంచి ఇల్లంతకుంట రోడ్డు విస్తరించనున్నారు. మొదటి వ�
నిత్యం గింజలు తినడం చాలా మంచిది. వీటిలో ప్రోటీన్స్, విటమిన్స్ ఎన్నో ఉండి బహుళ ప్రయోజనాలు అందిస్తాయి. అల్పాహారంగా నట్స్ తీసుకోవడం వల్ల రోజంతా ఉల్లాసంగా ఉండొచ్చు.
Nagarkurnool | జిల్లా కేంద్రంలోని జనరల్ ఆసుపత్రి సర్జరీ గదిలోని బాత్రూంలో శిశువు మృతదేహం కలకలం సృష్టించింది. సోమవారం రాత్రి ఈ సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.