తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రికార్డ్ స్థాయిలో మొత్తం123 మంది గిరిజన విద్యార్థులు గ్రూప్ 1 మెయిన్స్ కు సెలెక్ట్ అవ్వడం సంతోషకరమని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
వన్డే ర్యాంకింగ్స్లో మన హైదరాబాదీ బౌలర్ సిరాజ్ మెరిశారు. శ్రీలంక, న్యూజిలాండ్ సిరీస్లలో అద్భుత ప్రదర్శనతో ఐసీసీలో నంబర్ 1 స్థానాన్ని అందుకున్నాడు. షమీ 11 వ ర్యాంకు పొందాడు.
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఇవాళ రద్దయింది. జమ్ములో భారీ వర్షాల కారణంగా రద్దు చేశారు. రేపు గణతంత్ర దినం సందర్భంగా విరామం తీసుకుని 27 న యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది.
ఎంతో భక్తీ శ్రద్ధలతో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుగు ప్రయాణమైన భక్తులు ప్రమాదానికి గురై మృత్యువాత పడడం వారి కుటుంబాల్లో తీరని విషాదం నింపింది.
బాలాకోట్పై భారత్ సర్జికల్ స్ట్రైక్స్ చేసింది నిజమే అని అమెరికా విదేశాంగ శాఖ మాజీ కార్యదర్శి మైక్ పాంపియో పేర్కొన్నారు. ఈ విషయాలను తన తాజా పుస్తకం ‘నెవర్ గివ్ యాన్ ఇంచ్’ లో వివరంగా రాశారు.
fire accidents | నగరంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన పట్టణాల్లో ఫైర్ సేఫ్టీ ఆడిట్ నిర్వహించాలని ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బీఆర్కే భవన్లో హైదరాబాద్ నగరంలో భవనాల్లో అగ్నిప్రమాదల ఘటనపై ఉన్నతస్
జిల్లాలోని వెల్గటూర్ మండలం కిషన్ రావు పేట స్టేజి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు.
రక్తంలో చక్కెర స్థాయిలను ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. లేదంటే ఇతర అవయవాలపై దాని ప్రభావం కనిపిస్తుంది. కొన్ని ఆహారాలను తీసుకోవడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవచ్చు.