ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు మెరుగు పరిచిన దృష్ట్యా విద్యార్థుల సంఖ్యను పెంచాలని వరంగల్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఉపాధ్యాయులు, గ్రామానికి చెందిన ప్రజాప్రతినిధులను కోరారు.
Ind Vs AUS | ఆస్ట్రేలియాతో జరుగనున్న టెస్ట్ సిరీస్కు ముందు భారత్కు ఎదురుదెబ్బ తగిలింది. స్వదేశంలో ఆసిస్తో జరిగే తొలి టెస్ట్కు శ్రేయాస్ అయ్యర్ దూరమయ్యాడు. ఈ నెల 9న భారత్ - ఆస్ట్రేలియా జట్ల మధ్య నాగ్పూర్�
సబ్బండ వర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన�
Viral Video | ఓ వెయిటర్ 16 దోశ ప్లేట్లను ఒకే చేత్తో ఒకేసారి తీసుకెళ్లి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిర్మలమ్మ బడ్జెట్పై విపక్షాలు అప్పుడే విమర్శానాస్త్రాలు సంధించాయి. బడ్జెట్ అసంతృప్తిగా ఉన్నదని మాయావతి చెప్పగా.. ఎన్నికల బడ్జెట్ అని ఎంపీ డింపుల్ కామెంట్ చేశారు.
మహిళల సంక్షేమానికి ఎంతో చేశామని చెప్పుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. జెండర్ బడ్జెట్లో మహిళలను మరిచిపోయింది. పలు పథకాలకు నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నారు.