ప్రయత్న కార్యాలన్నీ వెంటనే ఫలిస్తాయి. ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. రుణబాధలు తొలగిపోతాయి.
తెలంగాణపై కేంద్రం వివక్షను కొనసాగిస్తోందని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. కేంద్రం ప్రకటించిన బడ్జెట్లో తెలంగాణకు నిధుల కేటాయింపు లేకపోవడం నిరాశ కలిగించిందని పేర్కొన్నారు.
ఇటీవల ప్రారంభించిన టీటీడీ దేవస్థానమ్స్ మొబైల్ యాప్ గురించి ఎక్కువ మందికి భక్తులందరికీ తెలిసేలా సమాచార కేంద్రాలు, అనుబంధ ఆలయాల్లో ప్రదర్శించాలని జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
minister dayakar rao | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా పేదలు, ఉపాధి కూలీలు, కార్మికుల పొట్ట కొడుతున్నదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వ బడుల్లో నాణ్యమైన విద్యతో పాటు అధునాతన వసతులు కల్పించి దశల వారీగా డిజిటల్ విద్యా విధానాన్ని ప్రవేశపెట్టనుందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
union budget 2023 | అణగారిన వర్గాలను కేంద్ర ప్రభుత్వం అవమానపరిచిందని సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కేంద్రం బడ్జెట్పై మంత్రి స్పందించారు. బడ్జెట్లో ఎస్సీలకు రూ.15వేలకోట్లు, ఎస్టీలకు రూ.15వేల కోట్లు, బీస�
రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి ఇస్తున్న ప్రాధాన్యతతో విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు ముందుకు వస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
minister dayakar rao | ‘మన ఊరు - మన బడి’ కార్యక్రమంతో పాఠశాలలు బాగుపడుతున్నాయని, ఇందులో ప్రజలు సైతం భాగస్వాములై బాధ్యతత తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా తొర్రూరు మండలం మా�
నిర్మలా సీతారామన్ తన బడ్జెట్లో రక్షణ రంగానికి కేటాయింపులు పెంచారు. దీనిపై సోషల్ మీడియాలో జోక్స్ పేలుతున్నాయి. పాకిస్తాన్కు లోన్ లేదా అంటూ ప్రశ్నిస్తున్నారు.
Union Budget-2023 | కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ పూర్తిగా రైతు వ్యతిరేక బడ్జెట్ అని, కేంద్రంలో రైతు వ్యతిరేక ప్రభుత్వం రాజ్యమేలుతోందనది వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్లో కే
రామచరితమానస్పై వ్యాఖ్యలు చేసిన ఎస్సీ నేతపై చర్యలు తీసుకోవాలని హిందూ మహాసభ సీఎం యోగి ఆదిత్యానాథ్కు లేఖ రాసింది. ఈ లేఖ రక్తంతో రాసినట్లు బయటపడటంతో చర్చనీయాంశమైంది.
Minister Harish Rao | కేంద్ర బడ్జెట్ పూర్తిగా రైతులకు, పేదలకు వ్యతిరేకంగా ఉన్నదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఉపాధి హామీ పథకానికి, పేదల ఆహార భద్రత కార్యక్రమానికి నిధు