HD Kumaraswamy | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రితో తనకు మధ్య గ్యాప్ వచ్చిందన్న ఊహాగాలను కర్ణాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్ నేత కుమారస్వామి ఖండించారు.
మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఏడుపాయల జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు.
Satyagrah Express | బిహార్లోని బెట్టియాలోని మఝౌలియా స్టేషన్ సమీపంలో సత్యాగ్రహ ఎక్స్ప్రెస్ రైలులోని ఐదు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ముజఫర్పూర్-నార్కతియాగంజ్ రైల్వే సెక్షన్లో ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళ�
తన గుండె పగిలిపోయేలా చేసిన ప్రియురాలిపై ఓ వ్యక్తి కోర్టులో దావా వేశాడు. రూ.25 కోట్ల ఫైన్ చెల్లించేలా ఆదేశించాలంటూ తన పిటిషన్లో కోరాడు. ఈ పిటిషన్ను సింగపూర్ హైకోర్టు ఈ నెల 9 న విచారించనున్నది.
తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
ఘజియాబాద్లో ఆత్మహత్యకు యత్నిస్తున్న ఓ యువకుడిని అమెరికా నుంచి ఫేస్బుక్ కంపెనీ రక్షించింది. లైవ్లో ఆత్మహత్యను చిత్రీకరిస్తుండగా చూసి యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చి కాపాడేలా చేశారు.
Kiara Advani - Sidharth Malhotra | బాలీవుడ్ లవ్బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర - కియారా అద్వానీ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ వారంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది కియారా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలో త్వరలోన�
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 12 రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వివాదాన్ని 24 గంటల్లో తేల్చేసేవాడినన్నారు.
మేడ్చల్-మల్కాజ్గిరి జిల్లాలోని కీసరగుట్ట క్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఈ సంవత్సరం నుంచి భక్తులకు ఆన్లైన్ టికెట్ల ద్వారా దర్శనం కల్పిస్తున్నట్లు రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లా�
Garuda Seva | TTD | ఈ నెల 5న తిరుమలలో పౌర్ణమి గరుడ సేవను వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ తెలిపింది. ప్రతినెలా పౌర్ణమి సందర్భంగా తిరుమలలో గరుడసేవ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
జార్ఖండ్లో సెర్చ్ ఆపరేషన్ చేస్తుండగా ఐఈడీ పేలింది. ఈ ఘటనలో ముగ్గురు సీఆర్పీఎఫ్ సిబ్బంది గాయపడ్డారు. మావోయిస్టుల కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నది.
పాకిస్తాన్లో ద్రవ్యోల్బణం తీవ్రరూపం దాల్చింది. గత 47 ఏండ్ల క్రితం కంటే ఎక్కువగా 27.6 శాతంగా ద్రవ్యోల్బణం నమోదైంది. ఐఎంఎఫ్ షరతులకు తలొగ్గితేనే రుణం మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయి.