MERU International School | ఎడ్యుకేషన్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరంలోనే బెస్ట్ నంబర్ వన్ స్కూల్ అవార్డు గెలుచుకున్నది మెరు ఇంటర్నేషనల్ స్కూల్.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో డెయిరీ, ఫుడ్ రంగాలకు ఉజ్వల భవిష్యత్ ఉందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.అదనపు పాల ఉత్పత్తికి మరిన్ని పశువుల పెంపకం అవసరం ఉంటుందని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలకు బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు.
ఈనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో లడ్డూ తయారీ కోసం రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు.
బీఆర్ఎస్ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గోదావరి జలాలతో తెలంగాణ ను సస్యశ్యామలం చేశారని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.
దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు.
దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది.
Paresh Rawal | బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేశ్ రావల్కు కలకత్తా హైకోర్టు ఊరట లభించింది. ‘బెంగాలీలకు చేపలు వండండి’ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరేశ్పై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆద�
Income Tax | కేంద్రం బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని, ఇదంతా ఉద్యోగులను మోసం చేయడం తప్పా మరేమి లేదని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫె