Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో జరిగే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరు కావాలని స్థానిక ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, కలెక్టర్, ఎస్పీలను ఈవో లవన్న ఆహ్వానించారు.
DH Srinivasa Rao | రాష్ట్ర చరిత్రలోనే వైద్యారోగ్యశాఖకు రికార్డు స్థాయిలో రూ.12,161 ప్రభుత్వం కేటాయించిందని, ఈ మేరకు సీఎం కేసీఆర్కు డైరెక్టర్ హెల్త్ శ్రీనివాసరావు ధన్యవాదాలు తెలిపారు.
జిల్లాకో మెడికల్ కాలేజీ ఏర్పాటు దిశగా అడుగులు వేస్తున్న తెలంగాణ ప్రభుత్వం.. మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ప్రతి మెడికల్ కాలేజీకి అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థికశాఖ మంత్రి హరీశ�
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలోకి టెక్ దిగ్గజం డెల్ వచ్చి చేరింది. ఏకంగా 6,600 మందిని తొలగించేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.
Road Accident | చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హునాన్ ప్రావిన్స్లో పలు ఢీకొట్టుకున్నాయి. ఈ ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. హునాన్లో ఒకేసారి పలు వాహనాలు ఢీకొట్టుకోవడంతో ఆదివారం ప్రమాదం జరిగింది.
Ravi Kishan | ప్రముఖ నటుడు, బీజేపీ ఎంపీ రవికిషన్ ఇంట్లో విషాదం అలుముకున్నది. రవికిషన్ అన్న రామ్ కిషన్ శుక్లా (53) గుండెపోటుతో కన్నుమూశారు. ఈ విషయాన్ని రవికిషన్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న అంబర్పేట నియోజకవర్గం సాయి మధురానగర్కు చెందిన బీజేపీ డివిజన్ కార్యదర్శి జమ్మిచెట్టు బాల్రాజ్ బీఆర్ఎస్లో చేరారు.
CM KCR | విదేశాల నుంచి బొగ్గు దిగుమతి వెనుక ఉన్న మతలబు ఏంటని బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. నాందేడ్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రం వ్యవహరిస్�
ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించి సాగు, తాగునీటి ఇబ్బందులను దూరం చేసిన మహానాయకుడని ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
జల్సాలకు అలవాటు పడ్డ ఐదుగురు యువకులు సులభంగా డబ్బులు సంపాదించాలనే ఆశతో డ్రగ్స్ను విక్రయిస్తూ పోలీసులకు చిక్కారు. వీరి వద్ద నుంచి 18 గ్రాముల ఎండీఎంఏ అనే డ్రగ్స్ను స్వాధీనం చేసుకున్నారు.
తిరుమల శ్రీవారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను నూతన పరకామణి భవనంలో ఆదివారం నుంచి లెక్కించడం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి నూతన భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.