Kanti Velugu | కంటి వెలుగు కార్యక్రమం మే నెలాఖరు వరకు జరుగుతుందని, కార్యక్రమంలో లబ్ధిదారులకు అందించే ప్రిస్క్రిప్షన్ ఆధారంగా ఇచ్చే కంటి అద్దాల పంపిణీలో జాగ్రత వహించాలని అధికారులను ఆదేశించారు.
బండి సంజయ్, రేవంత్రెడ్డిలపై ప్రభుత్వ విప్లు గువ్వల బాలరాజు, రేగా కాంతారావు ధ్వజమెత్తారు. పిచ్చి మాటలు మానుకోవాలని హితవుపలికారు. లేదంటే పరిస్థితులు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
నటి స్వర భాస్కర్ యువ రాజకీయ నాయకుడు ఫహాద్ అహ్మద్ను పెండ్లాడింది. ఈ విషయాన్ని వీడియో ద్వారా వెల్లడించింది. గత నెల 6 న పెండ్లి జరగ్గా.. ఇవాళ ఆ విషయాన్ని బయటపెట్టారు.
DGP Anjani Kumar | పోలీసుశాఖ ప్రతిష్టను మరింత ఇనుమడింప జేయడంతో పాటు ప్రజా సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకునేందుకు గ్రామాల్లో విరివిగా పర్యటించాలని ఎస్పీలు, కమిషనర్లను డీజీపీ అంజనీకుమార్ ఆదేశించారు.
త్రిపుర అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. కడపటి వార్తలు అందేసరికి 81.10 శాతం ఓటింగ్ నమోదైంది. బీజేపీని గద్దె దింపేందుకు కాంగ్రెస్-వామపక్షాలు చేతులు కలిపాయి. వచ్చే నెల 2 న కౌంటింగ్ చేపట్టనున్న
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. ఇటుకలపాడు గ్రామంలో జరిగిన బొడ్రాయి ప్రతిష్ట మహోత్సవానికి భువనగిరి ఎంపీ హాజరయ్యారు. ఆ తర్వాత రాజకీయ విమర్శలు చేయడంతో దేవాలయానికి వచ�
Minister KTR | కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు గురువారం లేఖ రాశారు. అంతర్జాతీయ డేటా రాయాబార కార్యాలయాల ఏర్పాటు విషయంలో కేంద్ర మంత్రికి లేఖ రాశార
ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్లో విషాదం చోటుచేసుకున్నది. ఇక్కడి ఓ గ్రామంలో కలశ యాత్ర కోసం తీసుకొచ్చిన ఏనుగు రెచ్చిపోవడంతో ఓ బాలుడు సహా ముగ్గురు మృతిచెందారు.
క్రికెట్ గ్రౌండ్ను ప్రారంభించేందుకు వచ్చిన కేంద్ర మంత్రి బీజేపీ నేత తల పగలగొట్టారు. సింధియా బంతిని దంచికొట్టగా క్యాచ్ పట్టేందుకు యత్నించిన నేత ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.
Ram Setu | రామసేతును జాతీయ వారసత్వ స్మారక చిహ్నంగా ప్రకటించేలా కేంద్రాన్ని ఆదేశించాలని బీజేపీ నేత సుబ్రహ్మణ్యస్వామి సుప్రీంకోర్టును కోరారు. ఇటీవల ఆయన దాఖలు చేసిన పిటిషన్ను విచారణకు స్వీకరించింది.
అల్ ఖైదా చీఫ్గా సైఫ్ అల్ అదెల్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తన నివేదికలో వెల్లడించింది. అయితే, ఈయన నియామకంపై తాలిబాన్ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
తనను చంపేందుకు యూపీ బీజేపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని సమాజ్వాదీ పార్టీ ఎమ్మెల్సీ స్వామిప్రసాద్ మౌర్య ఆరోపించారు. సాధువుల రూపంలో ఉన్న నేరస్థులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Minister Harish Rao | సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా యాదగిరిగుట్టలో ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. యాదగిరిగుట్టలో గురువారం రూ.45కోట్లతో 100 పడకల ఆసుపత్
లోక్సభ సెక్రటేరియట్ నోటీసుకు రాహుల్గాంధీ వివరణాత్మక సమాధానం ఇచ్చారు. అదానీ-మోదీల గురించి లోక్సభలో రాహుల్ వ్యాఖ్యానించగా.. ఎంపీల ఫిర్యాదు మేరకు నోటీసు ఇచ్చారు.