Minister KTR | బీఆర్ఎస్ పార్టీ పేరే మారిందని, డీఎన్ఏ మారలేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట బీఆర్ఎస్ పార్టీ పబ్లిక్ మీటింగ్లో కేటీఆర్ పాల్గొని మాట్�
minister ktr | కేంద్రంలో ఉన్నది పేదల కడుపుకొట్టే ప్రభుత్వమని, అడ్డగోలుగా అడిషన్ డ్యూటీలు, సెస్లు వేసి రూ.30లక్షల కోట్లు దేశ ప్రజల మోదీ ప్రభుత్వం వసూలు చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్
రాష్ట్రపతి పదవిగానీ, ప్రధాని పదవిగానీ ఇస్తామని ఆఫర్ ఇచ్చినా బీజేపీలో చేరేది లేదని సిద్దరామయ్య కరాఖండితంగా చెప్పారు. అధికారం కోసం అర్రులు చాచే వ్యక్తిని కాదన్నారు.
Minister KTR | సీఎం కేసీఆర్ పాలన రాష్ట్రానికి అరిష్టమంటున్నాయ్... ఈటల నీకిది తగునా?.. అమిత్షాను తీసుకువస్తా అన్నావ్.. నిధుల వరద పారిస్తాం అన్నావ్.., హుజూరాబాద్ను మార్చేస్తాం అన్నావ్... ఏదీ కనిపించట్లేదే?..
మోర్బీ వంతెన కూలిన కేసులో నిందితుడు జైసుఖ్ పటేల్ కోర్టులో లొంగిపోయాడు. ఆయనను కోర్టు రిమాండ్కు పంపింది. ఒరెవా గ్రూప్ యజమానిగా జైసుఖ్ పటేల్ ఉన్నారు.
Minister Talasani | క్రిస్టియన్ మైనారిటీలతో పాటు అన్ని వర్గాల అభివృద్ధి, సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. నారాయణగూడ చర్చిలో యునైటెడ్ క్రిస్టియన్ అండ్ పా�
పాప్ కింగ్ మైఖేల్ జాక్సన్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కిస్తున్నారు. మైఖేల్ ప్రధాన పాత్రలో ఆయన మేనల్లుడు జాఫర్ నటిస్తున్నారు. ఈ విషయాన్ని జీకే స్టూడియోస్ తెలిపింది.
పబ్లిక్గా డ్యాన్స్ చేసిన ఓ జంటకు ఇరాన్ కోర్టు ఒకటి 10 ఏండ్ల 6 నెలల జైలు శిక్ష విధించింది. వీరి డ్యాన్స్ నిరసనకారులకు మద్దతుగా ఉండటమే ప్రధాన కారణంగా కనిపిస్తున్నది.
స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇవాల్టి వరకు మన కేంద్ర బడ్జెట్ సమర్పించే విధానంలో అనేక మార్పులు చోటుచేసుకున్నాయి. నిర్మలా సీతారామన్ ప్రస్తుతం పేపర్లెస్ బడ్జెట్ను ప్రవేశపెడుతున్నారు.
చెవిలో నొప్పి వచ్చినప్పుడు మనం లైట్ తీసుకుంటాం. అలాకాకుండా ఆ సమస్యపై దృష్టి పెట్టడం ద్వారా భవిష్యత్లో వినికిడి సమస్య రాకుండా చూసుకోవచ్చు. దీనికి జీవనశైలి అలవాట్లను మార్చుకోవాలి.
తిరుమలలో శ్రీవారి మెట్లోత్సవం కన్నుల పండువగా జరిగింది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఉడిపి పుత్తిగె మఠాధిపతి సుగుణేంద్రతీర్థస్వామి కూడా హాజరయ్యారు.
ప్రతిష్ఠాత్మక 12వ వేటూరి కవితా పురస్కారం ప్రఖ్యాత కవి, గాయకుడు, పద్మశ్రీ, ఎమ్మెల్సీ గోరటి వెంకన్నకు లభించింది. సినీ, గేయ రచయిత వేటూరి సుందరరామ్మూర్తి 88వ జయంతి సందర్భంగా సోమవారం ఏపీలోని కాకినాడ జిల్లా తునిచ