సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డిపోతారం పారిశ్రామికవాడలోని లీ ఫార్మా పరిశ్రమలో బుధవారం అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదవాశాత్తు అగ్ని ప్రమాదం జరిగి పరిశ్రమలో దట్టమైన పొగలు వ్యాపించాయి.
మన అలవాట్లే మనకు ఆరోగ్యాన్ని, అనారోగ్యాన్ని ఇస్తాయి.. మన అలవాట్లే మనకు శ్రీరామరక్ష.. అలాగే, ఇవే అలవాట్లతో వెన్నునొప్పి వంటి దీర్ఘకాలిక సమస్యల నుంచి బయటపడొచ్చు..
టీటీడీ బోర్డు ఆధ్వర్యంలో ఏర్పాటవుతున్న ఫీడ్ మిక్సింగ్ ప్లాంట్ పనుల పురోగతిని జేఈఓ సదాభార్గవి పరిశీలించారు. అలాగే, అగర్బత్తీల ఉత్పత్తిని కూడా పరిశీలించారు.
DSP Transfers | రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం 16 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. బదిలీ చేసిన వారు తాము పని చేస్తున్న స్థానాల నుంచి తక్షణం రిలీవ్ కావాలని డీజీపీ అంజినీ కుమార్ ఆదేశించారు.
Srisailam | ఈ నెల 11 నుంచి 21 వరకు శ్రీశైల మహాక్షేత్రంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధమైందని ఈవో లవన్న తెలిపారు. తొలిరోజు యాగశాల ప్రవేశం, ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని అన్నారు.
Minister KTR | రూపే వాలీబాల్ లీగ్ సందర్భంగా హైదరాబాద్ బ్లాక్ హాక్స్ కొత్త జెర్సీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ఆవిష్కరించారు.
Mlc Kavitha | బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఈ నెల 10న చెన్నైలో పర్యటించనున్నారు. ఓ ప్రఖ్యాత సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమంలో ‘2024 ఎన్నికలు - ఎవరు విజయం సాధిస్తారు?’ అనే అంశంపై జరిగే చర్చ వేదికలో పాల్గొననున్నా�
అంతరిక్షంలో పిండం తయారు చేసి భూమిపై మానవుడికి జన్మనిచ్చేలా పరిశోధనలు జరుగుతున్నాయి. అంతా సక్రమంగా జరిగితే మరో ఐదేండ్లలో స్సేస్ బేబీని మనం చూడొచ్చంటున్నారు పరిశోధకులు.
Canara Bank | కెనరా బ్యాంకు కొత్త ఎండీ, సీఈఓగా కే సత్యనారాయణరాజును కేంద్ర ప్రభుత్వం నియమించింది. అలాగే, ఈ బ్యాంకు ఎగ్జిక్యూటీవ్ డైరెక్టర్గా హర్దీప్సింగ్ ఆహ్లువాలియాను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
ఆఫ్రికా నుంచి చిరుతలను తెచ్చింది కాంగ్రెస్ ఓటర్లను మట్టుబెట్టడానికే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. కరేరాకు చెందిన ఈ ఎమ్మెల్యే మధ్యప్రదేశ్లో జరిపిన బహిరంగసభలో ఈ వ్యాఖ్య చేశారు.
గడువులోగా మేయర్ ఎన్నిక జరిగేలా ఆదేశివ్వాలంటూ ఆప్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై రేపు విచారణ జరుగనున్నది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
balaji darshan | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన ‘బాలాజీ దర్శన్’కు విశేష స్పందన లభిస్తున్నది. గత ఏడు నెలల్లో ఇప్పటి వరకు 77,200 మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా�
JEE Main Result2023 | జేఈఈ మెయిన్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల్లో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.