జెలెన్స్కీ బ్రిటన్లో ఆకస్మిక పర్యటనకు వచ్చారు. కింగ్ చార్లెస్తో సమావేశం కానున్నట్లు సమాచారం. యూకే పార్లమెంట్లో ప్రసంగం ఉంటుందని తెలుస్తున్నది. ఇక్కడి నుంచి ఆయన బ్రెజిల్ వెళ్తారు.
మమతను కలాం, వాజపేయితో గవర్నర్ పోల్చారు. నియంతలు కూడా మంచి రైటర్లే అని బీజేపీ నేత దుయ్యబట్టారు. కాగా, గవర్నర్-సీఎం కలిసి పనిచేస్తుంటే బీజేపీకి అసూయగా ఉన్నదని టీఎంసీ పేర్కొన్నది.
ఆఫ్ఘాన్లోని ఓ మసీదు వద్ద బుధవారం పేలుడు సంభవించింది. ఫర్యాబ్ ప్రావిన్స్ (Faryab province)లోని ఇమామ్ అబు హనీఫా మసీదు(Imam Abu Hanifa mosque) సమీపంలో పార్క్ చేసిన ఓ బైక్ ఒక్కసారిగా పేలింది.
Minister Harish Rao | దేశ పాలకుల ఇది అమృత్ కాలమైతే.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.
నిత్యం కోడిగుడ్డు తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని అధ్యయనకారులు తేల్చారు. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ప్రోటీన్స్, ట్రైగ్లిజరాయిడ్స్, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో దొరుకుతాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 44 లక్షల 12వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
జమ్ము కశ్మీర్లో కూల్చివేతలకు నిరసనగా మెహబూబా ముఫ్తీ ఢిల్లీ విజయ్ చౌక్లో ఆందోళనకు దిగారు. ఆమెను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు పీడీపీ నేతలు కూడా అరెస్టయ్యారు.
పీసీసీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు రేవంత్రెడ్డిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు రాష్ట్ర డీజీపీ అంజనీకుమార్కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు.
రాష్ట్ర బడ్జెట్ అన్ని వర్గాలకు సమ ప్రాధాన్యం కల్పించే విధంగా ఉందని హర్షం వ్యక్తం చేస్తూ సిరిసిల్లా టెక్ట్స్టైల్పార్క్ కమాన్ ఎదుట ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ చిత్రపటాలకు బుధవారం పాలాభిషేకం చ�
ఆప్ దాఖలు చేసిన పిటిషన్ను విచారించిన సుప్రీంకోర్టు.. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్కు నోటీసు పంపి సమాధానం కోరింది. ఎంసీడీ ఎన్నికలను సత్వరమే పూర్తిచేసేలా జోక్యం చేసుకోవాలని ఆప్ కోరింది.
పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్రెడ్డి, గండ్ర వెంకట రమణా రెడ్డి మండిపడ్డారు. ప్రగతి భవన్ ను పేల్చాలన్న వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు.