సబ్బండ వర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. విద్యా, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం ప్రాధాన�
Viral Video | ఓ వెయిటర్ 16 దోశ ప్లేట్లను ఒకే చేత్తో ఒకేసారి తీసుకెళ్లి ఆశ్చర్యానికి గురి చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్ మహీంద్రా ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు.
మహబూబ్ నగర్ మెడికల్ హబ్ గా రూపుదిద్దుకొంటోందని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.
తిరుమలలో నిర్మించిన నూతన పరకామణి భవనంలో ఫిబ్రవరి 5న కానుకల లెక్కింపు ప్రారంభంకానుంది. ఉదయం 9 గంటల నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని టీటీడీ అధికారులు వెల్లడించారు.
నిర్మలమ్మ బడ్జెట్పై విపక్షాలు అప్పుడే విమర్శానాస్త్రాలు సంధించాయి. బడ్జెట్ అసంతృప్తిగా ఉన్నదని మాయావతి చెప్పగా.. ఎన్నికల బడ్జెట్ అని ఎంపీ డింపుల్ కామెంట్ చేశారు.
మహిళల సంక్షేమానికి ఎంతో చేశామని చెప్పుకుంటున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. జెండర్ బడ్జెట్లో మహిళలను మరిచిపోయింది. పలు పథకాలకు నామమాత్రంగా నిధులు కేటాయిస్తున్నారు.
కేంద్ర మంత్రి నిర్మలమ్మ అంటే నెటిజెన్లకు చాలా ఉత్సాహం వస్తుంది. ఆమె చేసే వ్యాఖ్యలను ఎన్నో సార్లు ట్రోల్ చేయడమే కాకుండా ఆమెతో వాదన కూడా పెట్టుకున్నారు. బడ్జెట్ సందర్భంగా వాటిలో కొన్ని..
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు.
Road Accident | రాజేంద్రనగర్ అప్పా జంక్షన్ ఔటర్ రింగ్ రోడ్డుపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు
చేసుకుంటున్నది. లారీని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు.
తులసి మొక్కే కాకుండా వీటి గింజలు కూడా మనకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. నిత్యం తులసి గింజలను తినడం అలవాటు చేసుకోవడం ద్వారా పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.
IAS officers | రాష్ట్రంలో పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. 15 మంది అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. మంచిర్యాల కలెక్టర్ భారతి హొళికెరిని మహ�
పీఎం కేర్స్ ఫండ్పై బీజేపీ సర్కార్ సరికొత్త వాదనను తెరపైకి తెచ్చింది. అది కేంద్ర ప్రభుత్వానికి కాదని, రాజ్యంగం పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. ఇవాళ ఢిల్లీ హైకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లో తెలిపింద�