మహా శివరాత్రి పండుగ సందర్భంగా ఏపీలోని ఏలూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. స్వామివారిని దర్శించుకునేందుకు గాను స్నానాలు చేసేందుకు గోదావరి నదిలో దిగిన ముగ్గురు గల్లంతయ్యారు.
నాలుక రంగును బట్టి మన ఆరోగ్యాన్ని గుర్తుపట్టొచ్చు. నాలుక తెలుపు రంగులోకి మారిందంటే తీవ్రమైన వ్యాధులు ఉన్నాయని అనుమానించాలి. నాలుక రంగు మార్చుకునేందుకు పోషకాలు తీసుకోవాల్సి ఉంటుంది.
అన్ని క్యాన్సర్ల కన్నా ఊపిరితిత్తుల క్యాన్సర్తో బాధపడుతున్న వారి సంఖ్య మన దేశంలో పెరిగిపోతోంది. ఇలాంటి సమయంలో లంగ్ క్యాన్సర్ను గుర్తించడం ఎలా? ఈ వ్యాధి బారిన పడిన వాళ్లలో ముందస్తుగా ఎలాంటి లక్షణాలు
తెలంగాణను అన్ని రంగాల్లో తీర్చిదిద్దేందుకు, రాష్ట్రం సుభిక్షంగా ఉండేందుకు సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర గిరిజన,స్త్రీ, శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు.
విదేశీ బొగ్గు నిల్వలతో తయారు చేసిన విద్యుత్ ను రూ. 50 వరకు అమ్ముకోవొచ్చన్న కేంద్ర ఈ ఆర్ సీ నిర్ణయం పై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
Geetha Singh | ప్రముఖ హాస్యనటి గీతా సింగ్ (Geetha Singh) ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె దత్తత కుమారుడు రోడ్డు ప్రమాదంలో (road accident) మృతి చెందారు. ఈ విషయాన్ని ప్రముఖ నటి కరాటే కల్యాణి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
ఏలూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని భీమడోలు మండలం పూళ్ల వద్ద అతివేగంగా వచ్చిన ఏపీ ఆర్టీసీ బస్ ఆగిఉన్న రెండు ద్విచక్రవాహనాలపైకి దూసుకెళ్లింది.
మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా రాష్ట్రంలోని పలు శివాలయాలు శివనామ స్మరణతో మారుమ్రోగాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజాము నుంచే ఆలయాలకు భక్తుల తాకిడి మొదలయ్యింది.
శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు శనివారం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు రథంపై భక్తులకు దర్శనమిచ్చారు.
అది 2014 ఫిబ్రవరి 18.. తెలంగాణ కొత్తచరిత్రకు నాంది పలికిన రోజు. ఏపీ పునర్వ్యస్థీకరణ బిల్లును లోక్సభ ఆమోదించిన పవిత్రమైన రోజు.. ఆ వెనువెంటనే రాజ్యసభ కూడా ఫిబ్రవరి 20న బిల్లును ఆమోదించింది
ఎమ్మెల్యేల ఎర కేసును సీబీఐకి అప్పగించాలన్న హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని, లేకపోతే సిట్ సేకరించిన ఆధారాలు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉన్నదని తెలంగాణ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే
Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబికా మల్లిఖార్జున స్వామి అమ్మవార్లు ఏడో రోజు శుక్రవారం గజ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు.