రాత్రి వేళ చీకట్లో మొబైల్ ఫోన్ వాడకంతో కంటి చూపు పోయే అవకాశాలు ఉన్నాయి. హైదరాబాద్కు చెందిన ఓ మహిళ ఇలాగే రాత్రి చీకట్లో ఫోన్ వాడి దృష్టి సమస్యలు ఎదుర్కొన్నది.
తుర్కియే, సిరియా దేశాల్లో మృత్యుఘోష కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం భూకంప మృతుల సంఖ్య 17 వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి. వేల సంఖ్యలో ప్రజలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపాయి.
Stock Market | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ముగింపులో సెన్సెక్ 142.43 పాయింట్లు పెరిగి 60,806.22, నిఫ్టీ 21.80 పాయింట్లు పెరిగి 17,893.50 వద్ద స్థిరపడింది.
గూఢచర్యం కేసులో బీజేపీ నేతలు కేజ్రీవాల్ ఇంటి వద్ద నిరసనకు దిగారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. పలువురు నేతలు, కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు.
మహారాష్ట్రలోని నాగపూర్లో భారత్ , ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న బోర్డర్- గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ క్రికెట్ మ్యాచ్లో తెలుగు కుర్రాడికి స్థానం దక్కింది.
దేశంలో ఎక్కడాలేని విధంగా నిరుపేద ఆడబిడ్డల పెండ్లిండ్లకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. లక్షా1116 ఆర్థిక సహాయం అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్
యూరప్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుడిగాలిలా పర్యటిస్తున్నారు. నిన్న బ్రిటన్కు వెళ్లిన ఆయన.. అర్ధరాత్రి ఫ్రాన్స్కు చేరుకుని అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్తో భేటీ అయ్యారు.
ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీసులు ఇప్పుడు ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. నెలవారీ చందా చెల్లించడం ద్వారా బ్లూ టిక్ సర్వీసులను అందుకోవచ్చు. ఈ సర్వీసులతో పలు ప్రయోజనాలు పొందే వీలుంటుంది.
మహిళలు మసీదులో నమాజ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అయితే, పురుషులతో కలిసి నమాజ్ చేయడానికి ఇస్లాం అనుమతించదని పేర�
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఏపీలో 13 ,తెలంగాణలో రెండు స్థానాలకు మార్చిలో ఎన్నికల నిర్వహించనున్నట్లు వెల్లడించింది.