CM KCR | సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీ సాయన్న మృతి రాష్ట్ర ముఖ్యమంత్రి కేటీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతిపై విచారం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్.. ఈ సందర్భంగా సాయన్న చేసిన సేవల�
నిరసనలు జరగకుండా ముందస్తుగా జిన్పింగ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. కొవిడ్ వేళ ఆందోళన చేసిన వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు బీబీసీ తన నివేదికలో తెలిపింది.
తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ సాగునీటి రంగానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల తెలంగాణలో నీటి మట్టం గణనీయంగా పెరిగిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.
ప్రజాప్రస్థానం పేరిట పాదయాత్ర నిర్వహిస్తున్న షర్మిల బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలపై రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తీవ్రంగా స్పందించారు.
ఛత్రపతి శివాజీ తన సామ్రాజ్యంలో అన్ని మతాలను సమానంగా చూసేవాడని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
Cantonment MLA Sayanna | సికింద్రాబాద్ కంట్మోనెంట్ భారత్ రాష్ట్ర సమితి శాసనసభ సభ్యుడు సాయన్న (72) ఆదివారం కన్నుమూశారు. గతకొంతకాలంగా ఆయన గుండె, కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు.
ఒడిశాలోని ఓ హాస్టల్లో భోజనం చేసిన విద్యార్థిని చనిపోయింది. మరో 25 మంది దవాఖాన పాలయ్యారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నది. కలుషితాహారం వల్లనే ఘటన జరిగినట్లు అనుమానిస్తున్నారు.
ఉత్తర కొరియాకు ధీటుగా దక్షిణ కొరియా సమాధానం చెప్తున్నది. అమెరికాతో కలిసి సంయుక్త వైమానిక విన్యాసాలు ప్రదర్శించి తామేం తక్కువ కాదని చెప్పకనే చెప్పింది. మరోవైపు జపాన్ కూడా అమెరికాతో కలిసి ఎయిర్ డ్రిల్�
అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ ఆరోగ్యం విషమించింది. అమెరికాకు మూడో అధ్యక్షుడిగా సేవలందించారు. 1978 లో ఆయన ఇండియాలో పర్యటించిన సందర్భంలో ఆయన పేరు ఓ గ్రామానికి స్థిరపడిపోయింది.
ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు మృతి చెందారు. అనంతగిరి మండలం బూర్జ గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు రాత్రి బొర్రా గుహల్లో శివరాత్రి వేడుకలు తిలకించారు
శివసేన పార్టీ పేరు, చిహ్నంపై ఈసీ నిర్ణయాన్ని థాక్రే వర్గం సుప్రీంకోర్టులో ఛాలేంజ్ చేయనున్నది. అటు షిండే వర్గం కేవియట్ పిటిషన్ దాఖలు చేయనున్నది. శివసేన రెండు వర్గాల మధ్య ఆధిపత్య పోరుతో మహారాష్ట్రలో రా
ఛత్రపతి శివాజీ మహారాజ్ భరత మాత ముద్దుబిడ్డ అని, ఆయన చరిత్ర స్ఫూర్తిదాయకమని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మనం ఇండ్లలో వాడే సెంటెడ్ కొవ్వొత్తులు వెలుగుల ఆహ్లాదంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తాయని మనలో చాలా మందికి తెలియదు. వీటిని వాడుకోవడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.