ప్రకృతి ప్రకోపానికి తుర్కియే, సిరియా దేశాల్లో మరణ మృదంగం కొనసాగుతోంది. తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం భూకంప మృతుల సంఖ్య 23వేలు దాటినట్లు స్థానిక మీడియా వర్గాలు వెల్లడించాయి.
TTD | శ్రీవారి భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది.
minister ktr | డ్రగ్ హబ్గా నిలుస్తున్న హైదరాబాద్కు బల్క్డ్రగ్ పార్క్ ఇవ్వకుండా.. ఒక్క ఫార్మా సంస్థ లేని ఉత్తరప్రదేశ్కు బల్క్ డ్రగ్క్ పార్క్ ఇచ్చారని.. సైన్స్లో మోదీకి నోబెల్ బహుమతి ఇస్తే బాగుంటుందని
Congress MP Rajni Patil | కాంగ్రెస్ ఎంపీ రజనీ పాటిల్ను రాజ్యసభ చైర్మన్ జగ్దీప్ ధన్ఖర్ సస్పెండ్ చేశారు. ప్రస్తుతం బడ్జెట్ సమావేశాలు ముగిసే వరకు సస్పెన్షన్ కొనసాగుతుందన్నారు. సభా కార్యక్రమాలను రికార్డు చేయడం�
vande bharat express | సికింద్రాబాద్ - విశాఖ మధ్య నడుస్తున్నే వందే భారత్ ఎక్స్ప్రెస్పై మరోసారి దాడి జరిగింది. మహబూబాబాద్ - గార్ల రైల్వేసేషన్ల మధ్య శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.
అగ్నిప్రమాదానికి గురైన సికింద్రాబాద్ దక్కన్ మాల్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. గత నెల 19న దక్కన్ మాల్లో మంటలు చెలరేగి ఆరు అంతస్థుల భవనం కాలి బూడిదయింది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీ వైసీపీ వైఖరిపై మరోసారి రుసరుసలాడారు. సొంత పార్టీ అధిష్టానమే తన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ శ్రీధర్రెడ్డి వైసీపీకి దూరంగ�
Alt Balaji | ఏక్తా కపూర్ అభిమానులకు షాక్ ఇచ్చింది. 2017లో ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫారమ్ ఆల్ట్ బాలాజీ (Alt Balaji) బాధ్యతల నుంచి ఏక్తాతో పాటు ఆమె తల్లి శోభా కపూర్ సైతం తప్పుకున్నారు.
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణనను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.
తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు .
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభా ప్రాంగణంలోని ఆయన ఛాంబర్లో పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలి