బీఆర్ఎస్ నేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు గోదావరి జలాలతో తెలంగాణ ను సస్యశ్యామలం చేశారని మెదక్ పార్లమెంట్ సభ్యుడు కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.
దేశ ప్రజల ఆకాంక్షల ను నెరవేర్చడానికి బీఆర్ఎస్ ఆవిర్భవించిందని బీఆర్ఎస్ ఎన్నారై ఒమాన్ శాఖ అధ్యక్షుడు మహిపల్ రెడ్డి తెలిపారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోనే దేశాభివృద్ధి సాధ్యమని అన్నారు.
దేశంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి సంస్థ ‘అమూల్’ కీలక నిర్ణయం తీసుకుంది. శుక్రవారం నుంచి అమూల్ పాలు లీటరుపై రూ.3 పెంచుతున్నట్లు గుజరాత్ డెయిరీ ప్రకటించింది.
Paresh Rawal | బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత పరేశ్ రావల్కు కలకత్తా హైకోర్టు ఊరట లభించింది. ‘బెంగాలీలకు చేపలు వండండి’ అంటూ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో పరేశ్పై ఎలాంటి నిర్బంధ చర్యలు తీసుకోవద్దని పోలీసులను కోర్టు ఆద�
Income Tax | కేంద్రం బడ్జెట్లో పొందుపరిచిన ఆదాయ పన్ను పరిమితులు ఉద్యోగులకు ఏ మాత్రం ప్రయోజనకరంగా లేవని, ఇదంతా ఉద్యోగులను మోసం చేయడం తప్పా మరేమి లేదని కేంద్ర ప్రభుత్వ గెజిటెడ్ ఆఫీసర్స్ ఆర్గనైజేషన్స్ కాన్ఫె
HD Kumaraswamy | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రితో తనకు మధ్య గ్యాప్ వచ్చిందన్న ఊహాగాలను కర్ణాటక మాజీ ముఖ్యమంతి, జేడీఎస్ నేత కుమారస్వామి ఖండించారు.
మహాశివరాత్రి పండుగ సందర్భంగా మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఏడుపాయల జాతరను విజయవంతం చేసేందుకు అధికారులు సమష్టిగా పనిచేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు.
Satyagrah Express | బిహార్లోని బెట్టియాలోని మఝౌలియా స్టేషన్ సమీపంలో సత్యాగ్రహ ఎక్స్ప్రెస్ రైలులోని ఐదు బోగీలు ఇంజిన్ నుంచి విడిపోయాయి. ముజఫర్పూర్-నార్కతియాగంజ్ రైల్వే సెక్షన్లో ఈ ఘటనతో ప్రయాణికులు భయాందోళ�
తన గుండె పగిలిపోయేలా చేసిన ప్రియురాలిపై ఓ వ్యక్తి కోర్టులో దావా వేశాడు. రూ.25 కోట్ల ఫైన్ చెల్లించేలా ఆదేశించాలంటూ తన పిటిషన్లో కోరాడు. ఈ పిటిషన్ను సింగపూర్ హైకోర్టు ఈ నెల 9 న విచారించనున్నది.
తెలంగాణ సమాజం ఆరోగ్యవంతంగా ఉండేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ వైద్యరంగానికి పెద్దపీట వేస్తున్నారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు.
ఘజియాబాద్లో ఆత్మహత్యకు యత్నిస్తున్న ఓ యువకుడిని అమెరికా నుంచి ఫేస్బుక్ కంపెనీ రక్షించింది. లైవ్లో ఆత్మహత్యను చిత్రీకరిస్తుండగా చూసి యూపీ పోలీసులకు సమాచారం ఇచ్చి కాపాడేలా చేశారు.
Kiara Advani - Sidharth Malhotra | బాలీవుడ్ లవ్బర్డ్స్ సిద్ధార్థ్ మల్హోత్ర - కియారా అద్వానీ పెళ్లిపీటలెక్కనున్నారు. ఈ వారంలోనే ఇద్దరు పెళ్లి చేసుకోనున్నారు. గతేడాది కియారా కాఫీ విత్ కరణ్ షోలో పాల్గొన్న సమయంలో త్వరలోన�
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దేందుకు 12 రకాల మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ తెలిపారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై డొనాల్డ్ ట్రంప్ తనదైన శైలిలో వ్యాఖ్యానించాడు. తాను అమెరికా అధ్యక్షుడిగా ఉండుంటే ఈ వివాదాన్ని 24 గంటల్లో తేల్చేసేవాడినన్నారు.