ప్రముఖ గాయని వాణీ జయరాం మృతి పట్ల రాష్ట్ర పశు సంవర్ధక, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతాపం తెలిపారు.సినీ పరిశ్రమ గొప్ప గాయని ని కోల్పోయిందని అన్నారు.
తెలుగు కల్చరల్ అసోసిషన్ వారి ఆధ్వర్యంలో శనివారం మెల్బోర్న్లో శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి కల్యాణమహోత్సవం శ్రీ రాఘవేంద్ర మఠం మురాంబీన్లో అత్యంత వైభవంగా నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా ఆర్జీ 3 పరిధిలోని ఓసీపీ 1 గనిలో శనివారం పేలుడు సంబవించి ఓ కార్మికుడు మృతి చెందాడు. జైనాథ్ కుమార్(28) అనే ట్రైనీ వెల్డర్ రాత్రి షిప్ట్లో విధులు నిర్వహిస్తుండగా ఘటన చోటు చేసుకుంది .
ఓ శునకం తన యజమాని గాల్లోకి విసిరిన బంతిని కింద పడకుండా తన తలతో బ్యాలెన్స్ చేస్తూ ఆడిన ఆట ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బాల్ కిందపడకుండా చాలా చక్కగా బ్యాలెన్స్ చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తో
MERU International School | ఎడ్యుకేషన్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో హైదరాబాద్ నగరంలోనే బెస్ట్ నంబర్ వన్ స్కూల్ అవార్డు గెలుచుకున్నది మెరు ఇంటర్నేషనల్ స్కూల్.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అవసరమైన ఏర్పాట్లు సిద్ధం చేయాలని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు.
తెలంగాణలో డెయిరీ, ఫుడ్ రంగాలకు ఉజ్వల భవిష్యత్ ఉందని రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ పేర్కొన్నారు.అదనపు పాల ఉత్పత్తికి మరిన్ని పశువుల పెంపకం అవసరం ఉంటుందని అన్నారు.
దేశ వ్యాప్తంగా ఉన్న బీసీలకు బడ్జెట్లో రూ. 2 వేల కోట్లు మాత్రమే కేటాయించడం విడ్డూరంగా ఉందని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య విమర్శించారు.
ఈనెల 5న మహారాష్ట్రలోని నాందేడ్లో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ భారీ బహిరంగ సభకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని రాష్ట్ర అటవి శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గ్రామస్థులకు విజ్ఞప్తి చేశారు.
తిరుమలలో లడ్డూ తయారీ కోసం రూ 50 కోట్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారుచేసిన యంత్రాల వ్యవస్థ డిసెంబరు నాటికి అందుబాటులోకి వస్తుందని టీటీడీ ఈవో ఎవి ధర్మారెడ్డి వెల్లడించారు.