రాహుల్ గాంధీకి లోక్సభ సెక్రటేరియట్ నోటీసిచ్చింది. ఈ నెల 15 లోగా సమాధానం ఇవ్వాలని నోటీసులో పేర్కొన్నది. లోక్సభలో ప్రధాని మోదీపై చేసిన వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని సూచించింది.
Swami Chidanandagiri | భారత్లో భగవంతుడే జాతి జీవన సూత్రమని.. ప్రపంచ నాగరికతకు ఈ జీవన విధానమే ఆధారం అని యోగదా సత్సంగ సొసైటీ అధ్యక్షులు స్వామి చిదానంద గిరి చెప్పారు.
భూకంపాలు వరుసగా సంభవిస్తూ మనల్ని భయపెడుతున్నాయి. నిత్యం ఎక్కడో ఒక చోట భూమి కంపిస్తూనే ఉన్నది. ఇవాళ ఉదయం అసోంలో భూమి కంపించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 4.0 గా ఉన్నది.
బీఆర్ఎస్తోనే దేశ ప్రగతి సాధ్యమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కూకట్పల్లి, మూసాపేట డివిజన్లకు చెందిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీల యువకులు బొట్టు విష్ణు ఆధ్వర్యంలో బీఆర్ఎస�
బర్త్ కంట్రోల్ పిల్స్తో ఉపయోగాలతో పాటు సమస్యలు కూడా ఉంటాయి. వీటిని ఎక్కువ కాలం పాటు వాడకుండా చూసుకోవాలి. సమస్యలు కనిపించగానే వైద్యులను సంప్రదించాలి.
శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన బండా ప్రకాశ్కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ నాయకులు బండా ప్రకాశ్కు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణలోని ఐదు గ్రామాలను నూతన పంచాయతీలుగా మారుస్తూ చేసిన తీర్మానానికి ఆమోదం తెలిపిన శాసనసభ, మండలి సభ్యులకు రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ధన్యవాదాలు తెలిపారు.
కళ్లపై చెప్పలేనంత ఒత్తిడి పెంచుతున్నాం. ఎక్కువ సమయం పాటు కంప్యూటర్లపై పనిచేస్తూ డిజిటల్ ఐ స్ట్రెయిన్ను ఎదుర్కొంటున్నాం. దీని నివారణకు కొన్ని జీవనశైలి అలవాట్లను మార్చుకుంటే సరిపోతుంది.
CM KCR | కేంద్రం వ్యవహరిస్తున్న తీరుపై రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. అసెంబ్లీలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా అసెంబ్లీలో జరిగిన చర్చల అనంతరం సీఎం కేసీఆర్ సమాధానం ఇచ్చారు.
ఢిల్లీలో ఓ వ్యక్తిని కిడ్నాప్ చేసిన నలుగురు రూ.34 లక్షలు దోచుకున్నారు. సీఐఎస్ఎఫ్ కానిస్టేబుల్తో పాటు మరో ఇద్దర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నార్త్ ఢిల్లీ సబ్జీ మండి ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.