ఆఫ్రికా నుంచి చిరుతలను తెచ్చింది కాంగ్రెస్ ఓటర్లను మట్టుబెట్టడానికే అని కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆరోపించారు. కరేరాకు చెందిన ఈ ఎమ్మెల్యే మధ్యప్రదేశ్లో జరిపిన బహిరంగసభలో ఈ వ్యాఖ్య చేశారు.
గడువులోగా మేయర్ ఎన్నిక జరిగేలా ఆదేశివ్వాలంటూ ఆప్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్పై రేపు విచారణ జరుగనున్నది. ఇప్పటికే మూడు సార్లు మేయర్ ఎన్నిక వాయిదా పడింది.
balaji darshan | తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రారంభించిన ‘బాలాజీ దర్శన్’కు విశేష స్పందన లభిస్తున్నది. గత ఏడు నెలల్లో ఇప్పటి వరకు 77,200 మంది భక్తులు టికెట్లను బుక్ చేసుకొని తిరుమల శ్రీవారిని దర్శించుకున్నా�
JEE Main Result2023 | జేఈఈ మెయిన్ ఫలితాలు మంగళవారం విడుదలైన విషయం తెలిసిందే. ఫలితాల్లో దేశవ్యాప్తంగా 20 మంది విద్యార్థులు వంద పర్సంటైల్ సాధించారు. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు విద్యార్థులు ఉన్నారు.
జిమ్నాస్ట్గా శరీరాన్ని వెనక్కి వంచి కాళ్లతో విల్లు, బాణం పట్టుకుని లక్ష్యం ఛేదించాడు ఓ బాలుడు. కెనడాకు చెందిన యువతి మాదిరిగానే చేసి ప్రశంసలు అందుకుంటున్నాడు.
Kunamneni Sambasiva Rao | కేంద్ర బడ్జెట్ తయారీ విధానం మారాలని, లేకపోతే ఎన్నేళ్లయినా అసమానతలు కొనసాగుతూనే ఉంటాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు.
జేఈఈ మెయిన్ 2023 సెకండ్ సెషన్ రిజిస్ట్రేషన్లు మొదలయ్యాయి. వచ్చే నెల 7 వరకు రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చు. ఎన్టీఏ అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు సమర్పించాల్సి ఉంటుంది.
నటి రాఖీ సావంత్ భర్త అదిల్ ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. డబ్బు, ఆభరణాలు లాక్కొన్నాడని పోలీసులకు రాఖీ ఫిర్యాదు చేసింది. ఇటీవలే పెండ్లి చేసుకున్నట్లు వీరు ప్రకటించారు.
తుర్కియేను ఆర్థిక సంక్షోభం చుట్టుముట్టింది. ఒకవైపు ద్రవ్యోల్బణం, మరోవైపు డెడ్లీ భూకంపం అతలాకుతలం చేసింది. అన్నింటి ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ప్రభుత్వ సాయం కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు.
జమ్ముకశ్మీర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. ఆక్రమించిన భూములను స్వాధీనం చేసుకుంటున్నారు. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.
తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి పరిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దేశాన్ని కూడా మార్చాలనే తపనతో ఉన్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు.
నగరంలోని రాజేంద్రనగర్ లో విషాదం చోటు చేసుకుంది. నార్సింగీ పోలీసు స్టేషన్ పరిధిలోని పీరం చెరువు గ్రామంలో భార్య కళ్లేదుట భర్త భవనం నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మానవుడు నిరంతర విద్యార్థని , జీవితంలో ఏదైనా సాధించాలంటే నిరంతర ప్రయత్నాన్ని ఓ సాధనగా మలుచుకోవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు.