టిబెటన్ చిన్నారులను బలవంతంగా తీసుకెళ్లి చైనా బోర్డింగ్ స్కూళ్లలో చేర్పిస్తున్నది. దీంతో వారు మాతృభాష మరిచిపోతారు. అలా తల్లిదండ్రుల నుంచి వేరు చేస్తున్నారని యూఎన్ ఒక నివేదికలో వెల్లడించింది.
కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామ స్వామి బ్రహ్మోత్సవాలు మార్చి 30 నుంచి అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు.
మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా చేపట్టిన చెరువుల సుందరీకరణతో పల్లె, పట్టణ ప్రాంతాల్లో ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడిందని ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
జెలెన్స్కీ బ్రిటన్లో ఆకస్మిక పర్యటనకు వచ్చారు. కింగ్ చార్లెస్తో సమావేశం కానున్నట్లు సమాచారం. యూకే పార్లమెంట్లో ప్రసంగం ఉంటుందని తెలుస్తున్నది. ఇక్కడి నుంచి ఆయన బ్రెజిల్ వెళ్తారు.
మమతను కలాం, వాజపేయితో గవర్నర్ పోల్చారు. నియంతలు కూడా మంచి రైటర్లే అని బీజేపీ నేత దుయ్యబట్టారు. కాగా, గవర్నర్-సీఎం కలిసి పనిచేస్తుంటే బీజేపీకి అసూయగా ఉన్నదని టీఎంసీ పేర్కొన్నది.
ఆఫ్ఘాన్లోని ఓ మసీదు వద్ద బుధవారం పేలుడు సంభవించింది. ఫర్యాబ్ ప్రావిన్స్ (Faryab province)లోని ఇమామ్ అబు హనీఫా మసీదు(Imam Abu Hanifa mosque) సమీపంలో పార్క్ చేసిన ఓ బైక్ ఒక్కసారిగా పేలింది.
Minister Harish Rao | దేశ పాలకుల ఇది అమృత్ కాలమైతే.. దేశ ప్రజలకు మాత్రం కనీసం తాగునీరు దొరకని ఆపద కాలమని మంత్రి హరీశ్రావు అన్నారు. అసెంబ్లీలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ప్రతిపక్షాలకు మంత్రి సమాధానం ఇచ్చారు.
జిల్లాలోని కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ. 100 కోట్ల నిధులను విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంటామని చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ అన్నారు.
నిత్యం కోడిగుడ్డు తినడం గుండె ఆరోగ్యానికి చాలా మంచిదని అధ్యయనకారులు తేల్చారు. గుండె ఆరోగ్యంగా ఉండేందుకు అవసరమైన ప్రోటీన్స్, ట్రైగ్లిజరాయిడ్స్, ఒమెగా ఫ్యాటీ యాసిడ్స్ దీనిలో దొరుకుతాయి.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 44 లక్షల 12వేల మందికి పింఛన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు.
జమ్ము కశ్మీర్లో కూల్చివేతలకు నిరసనగా మెహబూబా ముఫ్తీ ఢిల్లీ విజయ్ చౌక్లో ఆందోళనకు దిగారు. ఆమెను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పలువురు పీడీపీ నేతలు కూడా అరెస్టయ్యారు.