Lakshmi Narasimha Swamy Temple | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలను మంగళవారం లెక్కించారు. గత 21 రోజుల్లో హుండీల ద్వారా రూ.1,83,39,667 ఆదాయం సమకూరిందని ఆలయ అధికారులు తెలిపారు.
బ్రహ్మోత్సవాలకు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ముస్తాబైంది. ఈ నెల 21 నుంచి మార్చి 3 వరకు వేడుకలు జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆర్జిత సేవలైన సుదర్శన నరసింహ హోం, నిత్య కల్యాణం, తాత్కాలికంగా
Nikki Haley-Trump | అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్కు నిక్కీ హేలీ గట్టి షాక్ ఇచ్చారు. 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీ పడతానని ప్రకటించారు.
వాలంటైన్స్ డే ను ఒక్కొక్కరు ఒక్కోరకంగా జరుపుకున్నారు. అయితే, అందరికన్నా ప్రత్యేకంగా ఉండాలని తపించిన ఓ జంట.. ఏకంగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ను తమ పేరిట లిఖించుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సాధన రథసారధి, ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజు వేడుకలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్ఆర్ఐలు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పిలుపునిచ్చారు.
ఇజ్రాయెల్లో న్యాయ సంస్కరణలు తీసుకువచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. దీనికి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురవుతున్నది. తక్షణమే చట్టాన్ని విరమించుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
పాతబస్తీ లోని ప్రముఖ దేవాలయం లాల్ దర్వాజ ఆలయ అభివృద్ధికి స్థానికులు భాగస్వాములు కావాలని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కోరారు.
ఉద్యోగుల సంక్షేమానికి, వారి ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తుందని టీటీడీ జేఈవో సదా భార్గవి అన్నారు. మంగళవారం తిరుపతిలోని ఎస్వీ హైస్కూల్ మైదానంలో ఆమె క్రికెట్ పోటీలను ప్రారంభించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆకాంక్షల మేరకు కరీంనగర్ పట్టణాన్ని స్మార్ట్సిటీగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.