దేశంలో ఎక్కడాలేని విధంగా నిరుపేద ఆడబిడ్డల పెండ్లిండ్లకు తెలంగాణ ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ద్వారా రూ. లక్షా1116 ఆర్థిక సహాయం అందజేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్
యూరప్లో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సుడిగాలిలా పర్యటిస్తున్నారు. నిన్న బ్రిటన్కు వెళ్లిన ఆయన.. అర్ధరాత్రి ఫ్రాన్స్కు చేరుకుని అక్కడ ఫ్రాన్స్ అధ్యక్షుడు, జర్మనీ ఛాన్సలర్తో భేటీ అయ్యారు.
ట్విట్టర్ బ్లూ టిక్ సర్వీసులు ఇప్పుడు ఇండియాలో అందుబాటులోకి వచ్చాయి. నెలవారీ చందా చెల్లించడం ద్వారా బ్లూ టిక్ సర్వీసులను అందుకోవచ్చు. ఈ సర్వీసులతో పలు ప్రయోజనాలు పొందే వీలుంటుంది.
మహిళలు మసీదులో నమాజ్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదని ముస్లిం పర్సనల్ లా బోర్డు తెలిపింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు అఫిడవిట్ సమర్పించింది. అయితే, పురుషులతో కలిసి నమాజ్ చేయడానికి ఇస్లాం అనుమతించదని పేర�
తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్సీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ను విడుదల చేసింది. ఏపీలో 13 ,తెలంగాణలో రెండు స్థానాలకు మార్చిలో ఎన్నికల నిర్వహించనున్నట్లు వెల్లడించింది.
స్టార్ హీరో ప్రభాస్, బాలీవుడ్ నటి కృతి సనన్ డేటింగ్లో ఉన్నారంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. తాజాగా వీరి పెళ్లి వార్త మరోసారి హాట్టాపిక్గా మారింది. వీరిద్దరూ మాల్దీవుల్లో నిశ్చితార్థం చేస
ఆకస్మిక ధనలాభం ఉంటుంది. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు లభిస్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వింటారు.
Couple Kills Daughter | అనుమానంతో తల్లిదండ్రులు కన్న కూతురు గొంతుకోసి హత్య చేశారు. ఆచూకీ తెలియకుండా యాసిడ్ పోసి.. మృతదేహాన్ని పడేశారు. ఆ తర్వాత తమ కూతురు కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
social media policy | ఉత్తరప్రదేశ్లో పోలీస్శాఖ సోషల్ మీడియా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పోలీసు అధికారులు డ్యూటీ సమయంలో సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించింది.
విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వెలికి తీయాలని ఐటీ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్ తెలిపారు. వాటిని నూతన ఆవిష్కరణలవైపు మళ్లించేందుకు కృషి చేయాలని సూచించారు.