అగ్నిప్రమాదానికి గురైన సికింద్రాబాద్ దక్కన్ మాల్ స్పోర్ట్స్ భవనం కూల్చివేత పనులు పూర్తయ్యాయి. గత నెల 19న దక్కన్ మాల్లో మంటలు చెలరేగి ఆరు అంతస్థుల భవనం కాలి బూడిదయింది.
నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అధికార పార్టీ వైసీపీ వైఖరిపై మరోసారి రుసరుసలాడారు. సొంత పార్టీ అధిష్టానమే తన ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిందని ఆరోపిస్తూ శ్రీధర్రెడ్డి వైసీపీకి దూరంగ�
Alt Balaji | ఏక్తా కపూర్ అభిమానులకు షాక్ ఇచ్చింది. 2017లో ప్రారంభించిన ఓటీటీ ప్లాట్ఫారమ్ ఆల్ట్ బాలాజీ (Alt Balaji) బాధ్యతల నుంచి ఏక్తాతో పాటు ఆమె తల్లి శోభా కపూర్ సైతం తప్పుకున్నారు.
వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి, ఎక్సైజ్, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో ప్రముఖ నటుడు సినీ హీరో అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని శుక్రవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణనను సీబీఐ కోర్టు వచ్చే నెల 10వ తేదీకి వాయిదా వేసింది. కేసు విచారణలో భాగంగా నిందితులను పోలీసులు శుక్రవారం కడప నుంచి హైదరాబాద్ తీసుకొచ్చారు.
తెలంగాణలో అర్హులైన లబ్ధిదారులందరికీ ఆసరా పెన్షన్లు ఇస్తున్నామని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వెల్లడించారు .
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి జన్మదినం సందర్భంగా శుక్రవారం రాష్ట్ర మంత్రులు శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభా ప్రాంగణంలోని ఆయన ఛాంబర్లో పుష్పగుచ్ఛాన్ని అందజేసి శుభాకాంక్షలు తెలి
తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం రెండు దేశాల్లో పెను విషాదాన్ని మిగిల్చింది. ఎంతో మంది చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. కుప్పకూలిన ఓ భవనం శిథిలాల నుంచి అప్పుడే పుట్టిన పసికందును సహా�
ఐటీ కంపెనీల్లో ఉద్యోగుల కోత కొనసాగుతోంది. ఈ జాబితాలోకి మరో టెక్ దిగ్గజ కంపెనీ వచ్చి చేరింది. యాహూ తన యాడ్ టెక్ యూనిట్ పునర్నిర్మాణంలో భాగంగా సంస్థలోని ఉద్యోగుల్లో 20 శాతం కన్నా ఎక్కువ మందిని తొలగించాలని �
వ్యవసాయ రంగంలోనివారికి లాభదాయంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోతాయి. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన ఆవహిస్తాయి.
gold seized | ఇండియన్ కోస్ట్గార్డ్, డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంజిలిజెన్స్ సంయుక్త ఆపరేషన్లో 18 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నాయి. చైన్నై తీరంలో సముద్రం అడుగు భాగం నుంచి రికవరీ చేశారు.
Srisailam | శ్రీశైల క్షేత్రంలో పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్ కవర్ల వాడకాన్ని పూర్తిగా నిషేధించాలని శ్రీశైలం నియోజకవర్గ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి సూచించారు.